Earthquake: తిండి, నీరు లేకున్నా బతుకు మీద ఆశే శ్వాసగా భూకంప బాధితుల పోరాటం
తుర్కియే, సిరియాల్లో రోజులు గడిచే కొద్దీ శిథిలాల కింద చిక్కుకున్న బాధితులు ప్రాణాలతో ఉంటారన్న ఆశ సన్నగిల్లుతోంది. 5రోజులుగా తిండీ, నీరూ లేక కొన ఊపిరితో ప్రాణాలు బిగబట్టుకున్న వందలాది మందిని సహాయక సిబ్బంది శిథిలాల నుంచి బయటకు తీస్తున్నారు. గడిచిన 24 గంటల్లోనే 67మందిని శిథిలాల నుంచి వెలికి తీసినట్లు తుర్కియే ప్రకటించింది. మరోవైపు సహాయక చర్యలు జరుగుతున్న ప్రదేశాల్లో మౌనంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.
Published : 12 Feb 2023 12:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?