Vadodara: యువ ఇంజినీర్‌ సమాజ సేవ.. పేద విద్యార్థులకు ఫుట్‌పాత్‌పైనే పాఠాలు

గుజరాత్‌లోని వడోదరకు చెందిన నికుంజ్ త్రివేదీ ఫుట్‌పాత్‌నే తరగతి గదిగా చేసుకుని నిరుపేద విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. వృత్తిరీత్యా సివిల్ ఇంజినీర్ అయిన నికుంజ్.. పేద విద్యార్థులకు సాయపడాలనే ఆశయంతో ఉచితంగా వారికి పాఠాలు బోధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 

Published : 26 Jun 2022 16:34 IST

గుజరాత్‌లోని వడోదరకు చెందిన నికుంజ్ త్రివేదీ ఫుట్‌పాత్‌నే తరగతి గదిగా చేసుకుని నిరుపేద విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. వృత్తిరీత్యా సివిల్ ఇంజినీర్ అయిన నికుంజ్.. పేద విద్యార్థులకు సాయపడాలనే ఆశయంతో ఉచితంగా వారికి పాఠాలు బోధిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. 

Tags :

మరిన్ని