Vande Bharat express: విశాఖకు ‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌’.. లుక్‌ అదిరిందిగా!

‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat express)’ విశాఖ రైల్వే స్టేషన్‌కు వచ్చేసింది. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా బుధవారం రైల్వే స్టేషన్‌కు ఈ రైలును రప్పించారు. పూర్తిగా చైర్‌ కార్‌ బోగీలున్న ఈ రైలు అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చుతుందని, అందువల్లే వందే భారత్‌ రైలుకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని, 8.40గంటల్లోనే విశాఖ నుంచి సికింద్రాబాద్‌ చేరుకుంటుందని విశాఖ రైల్వే స్టేషన్‌ సూపరింటెండెంట్‌ సురేష్‌ తెలిపారు. 

Published : 11 Jan 2023 17:31 IST

‘వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ (Vande Bharat express)’ విశాఖ రైల్వే స్టేషన్‌కు వచ్చేసింది. నిర్వహణ పర్యవేక్షణలో భాగంగా బుధవారం రైల్వే స్టేషన్‌కు ఈ రైలును రప్పించారు. పూర్తిగా చైర్‌ కార్‌ బోగీలున్న ఈ రైలు అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చుతుందని, అందువల్లే వందే భారత్‌ రైలుకు ప్రయాణికుల తాకిడి అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ రైలు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుందని, 8.40గంటల్లోనే విశాఖ నుంచి సికింద్రాబాద్‌ చేరుకుంటుందని విశాఖ రైల్వే స్టేషన్‌ సూపరింటెండెంట్‌ సురేష్‌ తెలిపారు. 

Tags :

మరిన్ని