Venkaiah Naidu: మోహన్బాబు యూనివర్సిటీని సందర్శించిన వెంకయ్యనాయుడు
తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలో ఉన్న మోహన్బాబు యూనివర్సిటీని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) నేడు సందర్శించారు. ఈ సందర్భంగా మోహన్బాబు, మంచు విష్ణు ఆయనకు స్వాగతం పలికారు. ఈరోజు యూనివర్సిటీలో జరగనున్న పట్టభద్రుల దినోత్సవ వేడుకలకు వెంకయ్యనాయుడు హాజరుకానున్నారు.
Updated : 05 Aug 2023 13:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM