పద్మవిభూషణ్ పురస్కారం నా బాధ్యతని మరింత పెంచింది: వెంకయ్య నాయుడు

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని ఆయన ప్రశంసించారు. తనకు పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించిన కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు.

Updated : 26 Jan 2024 17:23 IST

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో దూసుకుపోతోందని ఆయన ప్రశంసించారు. తనకు పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించిన కేంద్రానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం తన బాధ్యతను మరింత పెంచిందన్నారు.

Tags :

మరిన్ని