Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఎస్సై, పోలీసు సిబ్బందిపై గ్రామస్థుల దాడి

శ్రీకాకుళం జిల్లాలోని లొద్దపుట్టిలో ఎస్సై రామకృష్ణతోపాటు సిబ్బందిపై కొంతమంది గ్రామస్థులు దాడి చేశారు. రెండ్రోజుల క్రితం గ్రామంలోని యువకుల మధ్య జరిగిన వాగ్వాదం కోట్లాటకు దారి తీసింది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేయగా, సోమవారం గ్రామస్థులంతా కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు గ్రామ సమావేశాన్ని అడ్డుకున్నారని, దుర్భాషలాడారంటూ ఎస్సై రామకృష్ణతోపాటు సిబ్బందిపై గ్రామస్థులు దాడి చేశారు.

Published : 24 Oct 2022 17:42 IST

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఎస్సై, పోలీసు సిబ్బందిపై గ్రామస్థుల దాడి

శ్రీకాకుళం జిల్లాలోని లొద్దపుట్టిలో ఎస్సై రామకృష్ణతోపాటు సిబ్బందిపై కొంతమంది గ్రామస్థులు దాడి చేశారు. రెండ్రోజుల క్రితం గ్రామంలోని యువకుల మధ్య జరిగిన వాగ్వాదం కోట్లాటకు దారి తీసింది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేయగా, సోమవారం గ్రామస్థులంతా కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు గ్రామ సమావేశాన్ని అడ్డుకున్నారని, దుర్భాషలాడారంటూ ఎస్సై రామకృష్ణతోపాటు సిబ్బందిపై గ్రామస్థులు దాడి చేశారు.

Tags :

మరిన్ని