Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో ఎస్సై, పోలీసు సిబ్బందిపై గ్రామస్థుల దాడి
శ్రీకాకుళం జిల్లాలోని లొద్దపుట్టిలో ఎస్సై రామకృష్ణతోపాటు సిబ్బందిపై కొంతమంది గ్రామస్థులు దాడి చేశారు. రెండ్రోజుల క్రితం గ్రామంలోని యువకుల మధ్య జరిగిన వాగ్వాదం కోట్లాటకు దారి తీసింది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేయగా, సోమవారం గ్రామస్థులంతా కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులు గ్రామ సమావేశాన్ని అడ్డుకున్నారని, దుర్భాషలాడారంటూ ఎస్సై రామకృష్ణతోపాటు సిబ్బందిపై గ్రామస్థులు దాడి చేశారు.
Published : 24 Oct 2022 17:42 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్