Loksabha Polls: 400 స్థానాలు గెలవడం కోసం.. మోదీ త్రిశూల వ్యూహం..!
రాజకీయవేడిని రగిలిస్తున్న 18వ లోక్సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాని మోదీ (PM Modi) మూడోసారి పగ్గాలను చేపట్టేందుకు మరింత బలంగా రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం ఎన్డీయేకు 400 సీట్లను కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్క భాజపానే 370 స్థానాలు గెలుస్తుందని ధీమాతో ఉన్నారు. అంత భారీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మోదీ ఎలాంటి వ్యూహాన్ని ఎంచుకున్నారు? గెలిచే సీట్లపై అంత ధీమా ఏంటి? తదితర అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం..
Published : 19 Mar 2024 13:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి