Loksabha Polls: 400 స్థానాలు గెలవడం కోసం.. మోదీ త్రిశూల వ్యూహం..!

రాజకీయవేడిని రగిలిస్తున్న 18వ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాని మోదీ (PM Modi) మూడోసారి పగ్గాలను చేపట్టేందుకు మరింత బలంగా రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం ఎన్డీయేకు 400 సీట్లను కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్క భాజపానే 370 స్థానాలు గెలుస్తుందని ధీమాతో ఉన్నారు. అంత భారీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మోదీ ఎలాంటి వ్యూహాన్ని ఎంచుకున్నారు? గెలిచే సీట్లపై అంత ధీమా ఏంటి? తదితర అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం..  

Published : 19 Mar 2024 13:04 IST

రాజకీయవేడిని రగిలిస్తున్న 18వ లోక్‌సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాని మోదీ (PM Modi) మూడోసారి పగ్గాలను చేపట్టేందుకు మరింత బలంగా రావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం ఎన్డీయేకు 400 సీట్లను కట్టబెట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్క భాజపానే 370 స్థానాలు గెలుస్తుందని ధీమాతో ఉన్నారు. అంత భారీ లక్ష్యాన్ని చేరుకోవడానికి మోదీ ఎలాంటి వ్యూహాన్ని ఎంచుకున్నారు? గెలిచే సీట్లపై అంత ధీమా ఏంటి? తదితర అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం..  

Tags :

మరిన్ని