High court: ఫార్మాసిటీ భూసేకరణ తీరుపై హైకోర్టు ఆగ్రహం
ఫార్మాసిటీ భూసేకరణ తీరును హైకోర్టు (High court) తీవ్రంగా తప్పుపట్టింది. ఐఏఎస్లు సహా అధికారులు చట్టాలు, భూసేకరణ ప్రక్రియను ఎందుకు అర్థం చేసుకోవడం లేదని ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. అధికారులు నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారా లేక, ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వ విధానాలను కాలరాస్తున్నారా అనే అనుమానం కలుగుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని భూసేకరణ నోటిఫికేషన్, పరిహార ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని భూసేకరణ ప్రక్రియ మళ్లీ చేపట్టాలని స్పష్టం చేసింది.
Updated : 05 Aug 2023 13:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
-
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
-
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
-
ఆ శాస్త్రవేత్త ఆందోళనకు దిగొచ్చిన చైనా సర్కారు
-
అది దేవెగౌడ ప్లానే..: సీఎం సిద్ధరామయ్య