AP News: ఎమ్మెల్వోల పేరుతో జగన్ గూడుపుఠాణి.. వైకాపా అనుకూల ప్రచారానికి వినియోగం
వాలంటీర్లకు శిక్షణ కోసమంటూ వాళ్లను నియమించారు. నాలుగున్నరేళ్ల పాటు కోట్ల రూపాయల ప్రజాధనం జీతభత్యాలుగా చెల్లించారు. ప్రజలు, ఓటర్ల సమస్త సమాచారాన్ని వాళ్లు సేకరించి పెట్టుకున్నారు. ఇప్పుడు వైకాపా అనుకూల ప్రచారానికి వినియోగిస్తున్నారు. ఒప్పందం గడువు ముగిసినప్పటికీ వాలంటీర్లతో వాళ్లు అంటకాగుతునే ఉన్నారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా ఎన్నికల సంఘం, కలెక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదు.
Published : 10 Apr 2024 10:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు మృతి
-
పెళ్లి పత్రికలో ‘మోదీ’ ప్రస్తావన.. చిక్కుల్లో నవ వరుడు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’