AP News: ఎమ్మెల్వోల పేరుతో జగన్‌ గూడుపుఠాణి.. వైకాపా అనుకూల ప్రచారానికి వినియోగం

వాలంటీర్లకు శిక్షణ కోసమంటూ వాళ్లను నియమించారు. నాలుగున్నరేళ్ల పాటు కోట్ల రూపాయల ప్రజాధనం జీతభత్యాలుగా చెల్లించారు. ప్రజలు, ఓటర్ల సమస్త సమాచారాన్ని వాళ్లు సేకరించి పెట్టుకున్నారు. ఇప్పుడు వైకాపా అనుకూల ప్రచారానికి వినియోగిస్తున్నారు. ఒప్పందం గడువు ముగిసినప్పటికీ వాలంటీర్లతో వాళ్లు అంటకాగుతునే ఉన్నారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా ఎన్నికల సంఘం, కలెక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదు.  

Published : 10 Apr 2024 10:19 IST

వాలంటీర్లకు శిక్షణ కోసమంటూ వాళ్లను నియమించారు. నాలుగున్నరేళ్ల పాటు కోట్ల రూపాయల ప్రజాధనం జీతభత్యాలుగా చెల్లించారు. ప్రజలు, ఓటర్ల సమస్త సమాచారాన్ని వాళ్లు సేకరించి పెట్టుకున్నారు. ఇప్పుడు వైకాపా అనుకూల ప్రచారానికి వినియోగిస్తున్నారు. ఒప్పందం గడువు ముగిసినప్పటికీ వాలంటీర్లతో వాళ్లు అంటకాగుతునే ఉన్నారు. ఇంత జరుగుతున్నా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా ఎన్నికల సంఘం, కలెక్టర్లు మాత్రం పట్టించుకోవడం లేదు.  

Tags :

మరిన్ని