Ap News: మంగంపేట ముగ్గురాయి టెండర్ల వెనక భారీ స్కెచ్!
ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి చెందిన మంగంపేట గనుల్లో సీ, డీ గ్రేడ్ ముగ్గురాయి కోసం ఇటీవల పిలిచిన టెండర్ల వెనుక భారీ స్కెచ్ బయటపడింది. ఏపీఎండీసీకి రూ.వందల కోట్ల నష్టం చేకూర్చి, ఓ బయ్యర్కు మేలుచేసే వ్యూహం దీని వెనుక ఉంది. ప్రతి ఏటా పిలవాల్సి ఉండగా ఐదేళ్ల కాలానికి ఒకేసారి కోటి మెట్రిక్ టన్నుల ముగ్గురాయి విక్రయాలకు బిడ్లు ఆహ్వానించారు. ఇందులో మొదటి నుంచి ప్రణాళిక ప్రకారం కథ నడిపారు. అక్కడ లభించే ముగ్గురాయిలో ఏ గ్రేడ్ నిల్వలు కొన్ని నెలల్లో అయిపోతుండగా, ఆ తర్వాత మిగిలిన గ్రేడ్లకు డిమాండ్ పెరుగుతుంది.
Published : 19 Mar 2024 12:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్