Ap News: మంగంపేట ముగ్గురాయి టెండర్ల వెనక భారీ స్కెచ్‌!

ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి చెందిన మంగంపేట గనుల్లో సీ, డీ గ్రేడ్‌ ముగ్గురాయి కోసం ఇటీవల పిలిచిన టెండర్ల వెనుక భారీ స్కెచ్‌  బయటపడింది. ఏపీఎండీసీకి రూ.వందల కోట్ల నష్టం చేకూర్చి, ఓ బయ్యర్‌కు మేలుచేసే వ్యూహం దీని వెనుక ఉంది. ప్రతి ఏటా పిలవాల్సి ఉండగా ఐదేళ్ల కాలానికి ఒకేసారి కోటి మెట్రిక్‌ టన్నుల ముగ్గురాయి విక్రయాలకు బిడ్లు ఆహ్వానించారు. ఇందులో మొదటి నుంచి ప్రణాళిక ప్రకారం కథ నడిపారు. అక్కడ లభించే ముగ్గురాయిలో ఏ గ్రేడ్‌ నిల్వలు కొన్ని నెలల్లో అయిపోతుండగా, ఆ తర్వాత మిగిలిన గ్రేడ్లకు డిమాండ్‌ పెరుగుతుంది. 

Published : 19 Mar 2024 12:36 IST

ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి చెందిన మంగంపేట గనుల్లో సీ, డీ గ్రేడ్‌ ముగ్గురాయి కోసం ఇటీవల పిలిచిన టెండర్ల వెనుక భారీ స్కెచ్‌  బయటపడింది. ఏపీఎండీసీకి రూ.వందల కోట్ల నష్టం చేకూర్చి, ఓ బయ్యర్‌కు మేలుచేసే వ్యూహం దీని వెనుక ఉంది. ప్రతి ఏటా పిలవాల్సి ఉండగా ఐదేళ్ల కాలానికి ఒకేసారి కోటి మెట్రిక్‌ టన్నుల ముగ్గురాయి విక్రయాలకు బిడ్లు ఆహ్వానించారు. ఇందులో మొదటి నుంచి ప్రణాళిక ప్రకారం కథ నడిపారు. అక్కడ లభించే ముగ్గురాయిలో ఏ గ్రేడ్‌ నిల్వలు కొన్ని నెలల్లో అయిపోతుండగా, ఆ తర్వాత మిగిలిన గ్రేడ్లకు డిమాండ్‌ పెరుగుతుంది. 

Tags :

మరిన్ని