బ్రేకింగ్
19 Apr 2024 | 07:02 IST
తొలిదశ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
దిల్లీ: లోక్సభ ఎన్నికల్లో తొలిదశ కింద 102 స్థానాల్లో శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఏడు దశల్లో ఇదే అతిపెద్దది. ఇందులో భాగంగా 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్ పూర్తికానుంది. తొలిదశలో మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకుంటున్న వారు 35.67 లక్షల మంది, 20-29 ఏళ్ల మధ్య వయసు వారు 3.51 కోట్లు ఉన్నారు. అరుణాచల్ప్రదేశ్లో 50, సిక్కింలో 42 అసెంబ్లీ స్థానాల్లో కూడా నేడు పోలింగ్ జరుగుతోంది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- సినీ నటుడు వెంకటేశ్ కూతురి ప్రచారం
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
- #ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
- ఎన్నికల వేళ ‘జగన్మాయ’!
- ‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
- గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
- తండ్రిని చంపిన కుమార్తె అరెస్టు
- రేవంత్ మహారాష్ట్ర.. కేసీఆర్ గుజరాత్!
- స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి