బ్రేకింగ్

breaking
30 Apr 2024 | 12:30 IST

విజయవాడలో ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి

విజయవాడ: నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. స్థానికంగా నివాసముంటున్న వైద్యుడు డి.శ్రీనివాస్‌ ఇంటి బయట ఉరివేసుకున్నాడు. ఇంటి లోపల ఆయన భార్య, ఇద్దరు పిల్లలు, తల్లి మృతదేహాలు కన్పించాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. 

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని