బ్రేకింగ్
19 May 2024 | 17:15 IST
రాణించిన టాప్ 3 బ్యాటర్లు.. హైదరాబాద్ లక్ష్యం 215
హైదరాబాద్: ఐపీఎల్ 17లో భాగంగా హైదరాబాద్తో జరుగుతోన్న మ్యాచ్లో పంజాబ్ బ్యాటింగ్ ముగిసింది. టాప్ 3 బ్యాటర్లు రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. ప్రభ్సిమ్రన్(71)అర్ధశతకం సాధించగా.. అథర్వ(46), రొసో(49)కి హాఫ్సెంచరీ మిస్సైంది. జితేశ్ 32*, శశాంక్ 2, అశుతోష్ 2, శివమ్ 2* పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు తీయగా.. కమిన్స్, విజయకాంత్ చెరో వికెట్ పడగొట్టారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope: రాశిఫలం (జూన్ 2 - జూన్ 8)
- కూటమికే పీఠం!
- మరోసారి టైం వేస్టు చేసుకోవద్దు: ఎగ్జిట్ పోల్స్ తర్వాత ప్రశాంత్ కిశోర్ స్పందన
- పాముకాటుకు, ముల్లుకు తేడా తెలీదా డాక్టరూ!
- చంద్రబాబు రాకపోయినా వచ్చినట్లు తప్పుడు కథనం.. తెదేపా ఫిర్యాదు
- నాకు పెళ్ళాం కావాలి
- ఆంధ్రప్రదేశ్లో ‘ఎగ్జిట్ పోల్స్’ అంచనాలివే..
- నేటి నుంచి టోల్ పెంపు
- ఆహ్వానిస్తూనే.. అవమానిస్తారా?
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/06/24)