Srisailam: భృంగి వాహనంపై దర్శనమిచ్చిన శ్రీశైలం మల్లన్న స్వామి
శ్రీశైలం ఆలయం: శ్రీశైలం మహా క్షేత్రంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల రెండో రోజు శనివారం రాత్రి శ్రీ స్వామి అమ్మవార్లు భృంగి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగి వాహనంపై కొలువు తీర్చి అర్చకులు, వేద పండితులు వేదమంత్రాలతో పూజలు నిర్వహించారు. స్వామివారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుర్గ ప్రసాద్ రావు కుటుంబసభ్యులు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మీనారాయణ కుటుంబసభ్యులు దర్శించుకున్నారు.
Updated : 13 Jan 2024 22:12 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..
-
సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే.. కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది - మాజీ సీఎం