Simhachalam: కన్నుల పండువగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం
విశాఖపట్నం జిల్లా సింహాచలంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం ఘనంగా జరుగుతోంది. ఉదయం నుంచి భక్తులు స్వామివారి నిజరూప దర్శనానికి పోటెత్తారు. ఆలయ అనువంశిక ధర్మకర్త, దేవస్థానం ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు దర్శనం చేసుకుని తొలి చందన సమర్పణ చేశారు. అనంతరం పలువురు ప్రముఖులు అప్పన్నస్వామిని దర్శించుకున్నారు.
Updated : 03 May 2022 09:30 IST
1/15
అప్పన్న నిజరూపాన్ని కనులారా దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులు
2/15
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
3/15
మంత్రి గుడివాడ అమర్నాథ్
4/15
శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్
5/15
ఆలయ అనువంశిక ధర్మకర్త, దేవస్థానం ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు
6/15
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
7/15
శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి
8/15
ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్
9/15
అప్పన్న నిజరూప దర్శనానికి బారులుతీరిన భక్తులు
10/15
11/15
12/15
13/15
తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి
14/15
15/15
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!