TTD : నేత్రపర్వంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వసంతోత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వర్ణ రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. శ్రీ మలయప్పస్వామివారు స్వర్ణరథంలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి తదితరులు స్వర్ణ రథాన్ని లాగి భక్తిని చాటుకున్నారు.

Updated : 15 Apr 2022 07:35 IST
1/7
2/7
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని