TDP : తెదేపా ఆవిర్భావ వేడుకలు.. కేక్ కట్ చేసిన చంద్రబాబు
శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నిర్వహించిన తెదేపా ఆవిర్భావ వేడుకల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలు, నేతలకు తినిపించారు. ఉండవల్లిలో తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన కుమార్తె, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ చిత్రాలివీ..
Updated : 29 Mar 2024 12:53 IST
1/9
ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు
2/9
3/9
కేక్ కట్ చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు
4/9
5/9
6/9
ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేస్తున్న నారా భువనేశ్వరి
7/9
కేక్ కట్ చేస్తున్న నారా భువనేశ్వరి, చిత్రంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, తెలుగు యువత రాష్ట్ర నాయకులు
8/9
9/9
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?