TDP : తెదేపా ఆవిర్భావ వేడుకలు.. కేక్‌ కట్‌ చేసిన చంద్రబాబు

శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో నిర్వహించిన తెదేపా ఆవిర్భావ వేడుకల్లో ఆ పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలు, నేతలకు తినిపించారు. ఉండవల్లిలో తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి ఆయన కుమార్తె, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ చిత్రాలివీ.. 

Updated : 29 Mar 2024 12:53 IST
1/9
 ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు
 ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు
2/9
3/9
 కేక్‌ కట్‌ చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు
 కేక్‌ కట్‌ చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు
4/9
5/9
6/9
ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న నారా భువనేశ్వరి
ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న నారా భువనేశ్వరి
7/9
కేక్ కట్‌ చేస్తున్న నారా భువనేశ్వరి, చిత్రంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, తెలుగు యువత రాష్ట్ర నాయకులు
కేక్ కట్‌ చేస్తున్న నారా భువనేశ్వరి, చిత్రంలో ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, తెలుగు యువత రాష్ట్ర నాయకులు
8/9
9/9

మరిన్ని