Handloom: పీపుల్స్‌ ప్లాజాలో చేనేత ఉత్పత్తుల ఎగ్జిబిషన్‌

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజాలో చేనేత ఉత్పత్తుల ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, వరంగల్ మేయర్ గుండు సుధారాణి హాజరయ్యారు. ఎగ్జిబిషన్‌లో భాగంగా పలువురు యువతులు చేనేత దుస్తులు ధరించి ర్యాంప్‌ వాక్‌ చేశారు.

Updated : 07 Aug 2022 20:13 IST
1/15
2/15
3/15
4/15
5/15
6/15
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15

మరిన్ని