KTR: కరీంనగర్‌ జిల్లాలో కేటీఆర్‌ పర్యటన

Updated : 17 Mar 2022 10:43 IST
1/10
కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో రూ.410 కోట్లతో చేపట్టే మానేరు రివర్ ఫ్రంట్ పనులకు, నగరంలో ప్రతి రోజు మంచి నీటి సరఫరా పథకానికి సంబంధించిన మిషన్‌ భగీరథ పైలాన్‌ను కేటీఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో రూ.410 కోట్లతో చేపట్టే మానేరు రివర్ ఫ్రంట్ పనులకు, నగరంలో ప్రతి రోజు మంచి నీటి సరఫరా పథకానికి సంబంధించిన మిషన్‌ భగీరథ పైలాన్‌ను కేటీఆర్‌ ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు.
2/10
మంత్రి గంగుల కమలాకర్‌ను చూపిస్తూ ప్రసంగిస్తున్న కేటీఆర్‌ మంత్రి గంగుల కమలాకర్‌ను చూపిస్తూ ప్రసంగిస్తున్న కేటీఆర్‌
3/10
4/10
5/10
రోడ్‌ షోలో భాగంగా ప్రజలకు అభివాదం చేస్తున్న కేటీఆర్‌ రోడ్‌ షోలో భాగంగా ప్రజలకు అభివాదం చేస్తున్న కేటీఆర్‌
6/10
ద్విచక్రవాహనాలపై ర్యాలీగా సభా ప్రాంగణానికి తరలివస్తున్న తెరాస నేతలు, కార్యకర్తలు ద్విచక్రవాహనాలపై ర్యాలీగా సభా ప్రాంగణానికి తరలివస్తున్న తెరాస నేతలు, కార్యకర్తలు
7/10
సభకు తరలివచ్చిన ప్రజలు సభకు తరలివచ్చిన ప్రజలు
8/10
9/10
10/10

మరిన్ని