Prakasam : రామతీర్థం.. జనసంద్రం

ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలోని రామతీర్థం జనసంద్రమైంది. శనివారం రాత్రి ఇక్కడ జరిగిన గంగమ్మ తిరునాళ్లకు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. వైకాపా, జనసేన తదితర పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్తు ప్రభలు.. నృత్య ప్రదర్శనలు కట్టిపడేశాయి. ఈ వేడుకకు హాజరైన సినీనటి పాయల్‌ రాజ్‌పుత్‌ అదరగొట్టేలా స్టెప్పులేసి సందడి చేశారు.  

Updated : 17 Apr 2022 05:48 IST
1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12

మరిన్ని