Tirumala: హనుమంత వాహనంపై కోదండ రాముడి విహారం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం హనుమంత వాహనసేవను వైభవంగా నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో నిర్వహించిన ఈ సేవలో మలయప్పస్వామి కోదండ రాముడి అవతారంలో హనుమంత వాహనంపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.

Updated : 02 Oct 2022 11:02 IST
1/13
2/13
3/13
4/13
5/13
స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్న సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర తదితరులు స్వామివారి పల్లకి సేవలో పాల్గొన్న సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్ర తదితరులు
6/13
7/13
8/13
కళాకారులతో కలిసి ఆడిపాడుతూ.. కళాకారులతో కలిసి ఆడిపాడుతూ..
9/13
10/13
11/13
12/13
13/13

మరిన్ని