Viral Video : సముద్రంలో అనుకోని ఘటన.. తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు
కాలిఫోర్నియా గల్ఫ్లోని టోపోలోబాంపో బే ఆఫ్ అహోమ్లో బోటు ప్రయాణం కోసం సముద్రంలోకి వెళ్లిన పర్యాటకులకు ఒక భయానక అనుభవం ఎదురైంది. 66వేలపౌండ్ల బరువున్న తి
ఇంటర్నెట్ డెస్క్: బోటు ప్రయాణం కోసం సముద్రంలోకి వెళ్లిన పర్యటకులకు భయానక అనుభవం ఎదురైంది. 66 వేల పౌండ్ల బరువున్న ఓ భారీ తిమింగలం పర్యటకుల బోటుపై పడింది. దీంతో బోటులోని వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఆ దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. కాలిఫోర్నియా గల్ఫ్లోని టోపోలోబాంపో బే ఆఫ్ అహోమ్లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో బోటులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు, పురుషులు గాయపడ్డారు.
టోపోలోబాంపో బే ఆఫ్ అహోమ్ ప్రాంతంలో తిమింగలాలు ఎక్కువగా ఉంటాయి. అక్కడ అవి నిత్యం విన్యాసాలు చేస్తూ పర్యటకులను అలరిస్తుంటాయి. అయితే విన్యాసాలు సమయంలో తిమింగలం సమీపంలోకి అనుకోకుండా ఓ బోటు వెళ్లింది. ఈ క్రమంలో బోటుపై తిమింగలం పడి.. ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్