ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్రెడ్డికి నిరసన సెగ
తమపై పెట్టిన కేసులు ఎత్తివేస్తేనే గ్రామంలోకి రావాలంటూ చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలం పాతకాల్వ గ్రామస్థులు వైకాపా ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్రెడ్డిని
కేసులు ఎత్తివేస్తేనే గ్రామంలోకి రండి
పాతకాల్వ గ్రామస్థుల డిమాండు
మోహిత్రెడ్డితో వాగ్వాదానికి దిగిన పాతకాల్వ గ్రామస్థులు
తిరుపతి గ్రామీణ, న్యూస్టుడే: తమపై పెట్టిన కేసులు ఎత్తివేస్తేనే గ్రామంలోకి రావాలంటూ చిత్తూరు జిల్లా తిరుపతి గ్రామీణ మండలం పాతకాల్వ గ్రామస్థులు వైకాపా ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్రెడ్డిని అడ్డుకున్నారు. వరద బాధితులకు ప్రభుత్వం సరఫరా చేసిన నిత్యావసర సరకులు అందజేయడానికి మోహిత్రెడ్డి ఆదివారం గ్రామానికి వచ్చారు. గ్రామస్థులు ఏకమై.. ‘పేరూరు చెరువుకు గండికొట్టి ఆ నీళ్లు మా గ్రామాన్ని ముంచేసినప్పుడు మేం కనపడలేదా? చెరువు నీళ్లు మా ఊరి మీదకు వదలొద్దని ధర్నాకు దిగితే.. మొదట గండికొట్టబోమని చెప్పి వెళ్లిపోయారు. మరుసటి రోజే గండి కొట్టారు. దీనిపై మేం జాతీయ రహదారిపై ధర్నాకు దిగితే మమ్మల్నే కొట్టి, మా మహిళలను గాయపరిచి.. మాపైనే కేసులు పెడతారా? ఇదేం న్యాయమ’ంటూ ఆగ్రహించారు. అధికారులు కేసులు పెట్టారని, మేం ఎవరి మీదా ఫిర్యాదు చేయలేదని మోహిత్రెడ్డి చెప్పినా విన్లేదు. నిరసన కొనసాగించడంతో పోలీసులు ఆయనను సచివాలయంలోకి తీసుకెళ్లి రక్షణ కల్పించారు. అనంతరం అధికారుల తరఫున క్షమాపణ కోరుతున్నానని మోహిత్రెడ్డి చెప్పారు. తర్వాత పోలీసులు అక్కడినుంచి ఆయనను పంపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతికూల వాతావరణం.. చంద్రబాబు మాచర్ల పర్యటన రద్దు
ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు మాచర్ల పర్యటన రద్దయింది. -
కంటతడి పెట్టిన షర్మిల.. జగన్కు కౌంటర్
ఏపీ పీసీసీ అధ్యక్షరాలు వైఎస్ షర్మిల కంటతడి పెట్టుకున్నారు. మీడియా సమావేశంలో ఆమె తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు. -
మీ ఆస్తులకు భద్రత కావాలంటే కూటమిని గెలిపించాలి: చంద్రబాబు
తాడేపల్లిలో పెద్ద సైకో.. గన్నవరంలో పిల్ల సైకో ఉన్నారని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. -
పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ ఆదేశాలు
పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ ఆదేశాలు జారీ చేసింది. -
వైకాపా ప్రలోభాల పర్వం.. మంగళగిరిలో రూ.25కోట్లు సీజ్
పోలింగ్ దగ్గర పడుతున్న వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐటీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. -
వారసత్వంగా వచ్చిన భూమిపై సైకో ఫొటో ఎందుకు?: చంద్రబాబు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని రద్దు చేస్తామన్నారు. -
బటన్ నొక్కి చాలా రోజులైనా నిధులెందుకు జమ చేయలేదు?: ఏపీ ప్రభుత్వానికి ఈసీ మరో లేఖ
నగదు బదిలీ పథకాలపై ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి లేఖ రాసింది. బటన్ నొక్కి చాలా రోజులైనా.. ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాల్లో ఎందుకు జమ చేయలేకపోయారని ప్రశ్నించింది. -
అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు: చంద్రబాబు
స్థిరాస్తితో మనిషికి ఉండే అనుబంధం.. భూమికి చెట్టుకు ఉన్నంత అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కేశినేని నాని ముందే చేతులెత్తేశారు: కేశినేని చిన్ని
పోలింగ్కు ముందే విజయవాడ వైకాపా ఎంపీ అభ్యర్థి కేశినేని నాని చేతులెత్తేశారని ఆయన సోదరుడు, తెదేపా అభ్యర్థి కేశినేని చిన్ని అన్నారు. -
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
భక్తులంతా వేయికళ్లతో ఎదురుచూసిన సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం సాక్షాత్కారమైంది. వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. -
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. జగన్ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. -
రక్త మాంసాలతో రాక్షస వ్యాపారం!
మన మందే... తాపించండి... బాగా తాపించండి... మంచి లేదు... మానవత్వం లేదు... మన పంట పండాలి... బొక్కసాలు నిండాలి... తయారు చేసేది మనోళ్లే... సరఫరా కూడా వాళ్లే... అమ్మకాలూ మన సొంతోళ్లే చూసుకుంటారు. -
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
ఈసీ ఉత్తర్వులపై ఒకరోజు స్టే
రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), విద్యా దీవెన, చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం పథకాల నిధులను ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు లబ్ధిదారులకు జమచేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
ఓటింగ్ శాతాన్ని పెంచాలి
గిరిజన ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉన్న ఓటర్లను తరలించేందుకు రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా ఆదేశించారు. -
పెద్దల మాట
మీ పురోగతి కోసం, మీ సంక్షేమం కోసం, మీ సంతోషం కోసం తప్పనిసరిగా ఓటేయండి -
కోతలు వద్దని కొన్నారు.. తక్కువకే అమ్మేస్తున్నారు!
భలే మంచి చౌకబేరం. అసలు ధరలో 50% రిబేటు. అవకాశం కొద్దిరోజులు మాత్రమే.. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు ఏ వస్త్రదుకాణమో ఇవ్వడం సహజం. -
ఇళ్లు.. స్థలాలు.. కాలేజీలు.. పోర్టు.. అప్పుల కోసం అన్నీ తాకట్టు
ఆహ్లాదం పంచడానికి ఏర్పాటుచేసిన పార్కు.. పేదలు నివసించడానికి నిర్మించిన ఇళ్లు.. పోర్టు.. క్వార్టర్లు.. రైతుబజారు.. డెయిరీ ఫాం.. ఇలా కాదేదీ తాకట్టుకు అనర్హం అన్నట్లు దేనికి రుణం ఇస్తానంటే దాన్ని బ్యాంకుల్లో కుదువబెట్టి రుణం పొందారు జగన్.
తాజా వార్తలు (Latest News)
-
అగార్కర్ నిర్ణయం మేరకే ఇషాన్ - శ్రేయస్లపై వేటు: బీసీసీఐ కార్యదర్శి
-
విజయ్ దేవరకొండ-రష్మికల జోడి మరోసారి మెరవనుందా!
-
వేర్పాటువాదుల ఆగడాలు..! కెనడాపై మండిపడ్డ జైశంకర్
-
పోలింగ్ డేటాపై ఆరోపణలు నిరాధారం: ఖర్గే లేఖపై ఈసీ ఆగ్రహం
-
ఎంగేజ్మెంట్ రద్దు.. బాలిక తల నరికిన యువకుడు
-
ఎన్నికల వేళ సుప్రీం తీర్పు ప్రయోజనకరం: కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్పై హర్షం