icon icon icon
icon icon icon

Chandrababu: అధికారంలోకి రాగానే ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్ రద్దు: చంద్రబాబు

స్థిరాస్తితో మనిషికి ఉండే అనుబంధం.. భూమికి చెట్టుకు ఉన్నంత అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు.

Published : 10 May 2024 12:30 IST

అమరావతి: స్థిరాస్తితో మనిషికి ఉండే అనుబంధం.. భూమికి చెట్టుకు ఉన్నంత అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో ఆయన పోస్ట్‌ చేశారు. ‘‘ఆస్తుల దోపిడీయే గానీ.. తరాల మధ్య ప్రేమలను జగన్‌ పట్టించుకోరు. అలాంటి వ్యక్తి కాబట్టే చెల్లెళ్లను దూరంగా పెట్టాడు. ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్ చాలా దుర్మార్గమైంది. కూటమి ప్రభుత్వం రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత నాది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img