సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి: పవన్‌కల్యాణ్‌

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. 75వ

Published : 15 Aug 2022 06:03 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పిలుపునిచ్చారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఓ ప్రకటనలో ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు