వైద్య కళాశాలల్లో ట్యూటర్‌ పోస్టుల భర్తీకి ఆహ్వానం

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ట్యూటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది.

Published : 04 May 2024 05:25 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ట్యూటర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. కొత్తగా ప్రారంభించిన అయిదు కళాశాలల్లో 158 పోస్టులకు ఒప్పంద విధానంలో నియామకం చేపట్టనున్నట్లు బోర్డు కార్యదర్శి శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు మే 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలుhttps://dme.ap.nic.inవెబ్‌సైట్‌లో ఉంచినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని