‘ఈడబ్ల్యూఎస్’ అభ్యర్థులకు తీరని నష్టం
అసిస్టెంట్ ప్రొఫెసర్ల (వైద్యులు) నియామకాల్లో ‘ఈడబ్ల్యూఎస్’ వారికి అన్యాయం జరుగుతోంది. ఈ కేటగిరీ కింద నిర్దేశించిన 10% పోస్టుల భర్తీ నిబంధనను తుంగలో తొక్కి రాష్ట్ర వైద్య
అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీలో అమలుకాని 10% రిజర్వేషన్
ఈనాడు, అమరావతి: అసిస్టెంట్ ప్రొఫెసర్ల (వైద్యులు) నియామకాల్లో ‘ఈడబ్ల్యూఎస్’ వారికి అన్యాయం జరుగుతోంది. ఈ కేటగిరీ కింద నిర్దేశించిన 10% పోస్టుల భర్తీ నిబంధనను తుంగలో తొక్కి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు చెందిన డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) అధికారులు నాలుగు జనరల్ నోటిఫికేషన్ల ద్వారా నియామకాలు పూర్తి చేశారు. దీనివల్ల అర్హతలు కలిగిన ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ప్రత్యేకంగా కేటాయించే పోస్టులను, వయోపరిమితి సడలింపు సౌకర్యాన్ని కోల్పోయారు. ఐదో నోటిఫికేషన్లో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిలో ఐదేళ్ల సడలింపు గురించి పేర్కొన్నా...పోస్టులు చూపించలేదు. కిందటేడాది ఈడబ్ల్యూఎస్ అమలు జీవో జారీ అయినా...డీఎంఈ అధికారులకు ఇప్పుడు గుర్తుకు రావడంపై విమర్శలు వస్తున్నాయి. పదోన్నతులు, పోస్టింగుల్లో డబ్బును దండుకోవడమే లక్ష్యంగా పనిచేసిన డీఎంఈ అధికారులు కోలుకోలేని విధంగా యువ వైద్యులను దెబ్బతీశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో గతేడాది ఆగస్టు 4న ఉద్యోగ నియామకాల్లో 10% పోస్టులను ఈడబ్ల్యూఎస్ వారికి రిజర్వు చేయాలని సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలు.. భర్తీ చేయబోయే ఖాళీల్లో పది శాతం పోస్టులను వారికి కేటాయించాలి. ఈ ఐదు నోటిఫికేషన్లలో పేర్కొన్న పోస్టుల్లో జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆప్తమాలజీ, ఆర్థో, పీడియాట్రిక్స్, యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరో, కార్డియాలజీ, మెడికల్ అంకాలజీ, ఫార్మకాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఇతర పోస్టులున్నాయి. మరోవైపు వైద్య ఆరోగ్యశాఖలోనే ప్రజారోగ్యశాఖ, వైద్య విధాన పరిషత్ నియామకాల్లో ఈడబ్ల్యూఎస్ విధానం అమల్లో ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం ఉదయం విశాఖకు వచ్చారు. సాయంత్రం విమానంలో తిరుగు ప్రయాణమయ్యారు. -
ఎవరి హయాంలో మన యువత రాణించింది?
ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తే తెలుగు విద్యార్థులు పోటీ పరిస్థితుల్ని తట్టుకుని రాణిస్తారని, దేశ విదేశాల్లో ఉద్యోగాలు సాధించి ఉన్నతస్థాయికి చేరుకుంటారని ప్రవాసాంధ్రుడు, టీమ్స్క్వేర్ మాజీ ఛైర్మన్ కొల్లా అశోక్ అన్నారు. -
ఉపాధి లెక్కల్లో జగన్మాయ
ఇల్లు అలకగానే పండుగ కాదు.. చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టిన మరుక్షణమే విధానాలు అమలు కావు. చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఫలితాలు అస్సలు రావు. కానీ, ‘బటన్’ మాస్టర్ జగన్ మాటలకు అర్థాలే వేరు కదా.. ఆంధ్రాకు చెప్పుకోదగిన స్థాయిలో పరిశ్రమలు రాకున్నా దావోస్లో పెట్టుబడిదారులను తెప్పించామని కట్టుకథలు అల్లారు. -
‘గజపతి’లో భూ కబ్జోత్సవం
ఆయనో ప్రజాప్రతినిధి.. భూబకాసురుడు.. కబ్జాల వీరుడిగా ప్రసిద్ధి.. ఆయన సోదరుడూ ప్రభుత్వంలో కీలకనేత అవడంతో.. ఆగడాలకు అడ్డూ అదుపూ లేదు! వివాదాస్పద భూములు కన్పిస్తే చాలు.. పరిష్కారం చూపిస్తానంటారు.. యజమానులను బెదిరిస్తారు.. చివరికి చౌకధరలకు భూమిని చేజిక్కించుకుంటారు. -
ప్రణాళిక తప్పింది.. ప్రగతి ఆగింది!
‘మన’ అనుకుంటే.. ఎంతో ఆదరణ చూపుతాం. అలాంటిది ‘నా’ అనుకున్న వారిపైన ఇంకెంత ప్రేమ చూపాలి. కానీ జగన్.. మాటలకు అర్థాలే వేరుగా! ‘నా ఎస్సీ, నా ఎస్టీ’ అంటూనే.. వారిని నిండా ముంచేశారు. -
ఆసరా లేని ఆడపిల్లలకు ఆశ్రయం.. ఉచిత విద్య
అనాథ పిల్లలకు అమ్మలా, ఒంటరి తల్లి, లేదా తండ్రి ఉన్న ఆడపిల్లలకు అండగా నిలబడుతోంది హైదరాబాద్ హయత్నగర్లోని ‘సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ స్వచ్ఛంద సంస్థ’. ఆర్థిక స్థోమత లేనివారి పైచదువులకయ్యే ఖర్చులన్నీ భరించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతోంది. -
సదుం ఎస్సై మారుతి సస్పెన్షన్
చిత్తూరు జిల్లాలోని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం యర్రాతివారిపల్లెలో గత నెల 29న భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్రయాదవ్, ఆయన అనుచరులపై వైకాపా కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేసిన సంఘటనకు సంబంధించి సదుం ఎస్సై మారుతి సస్పెండయ్యారు. -
18న ఆగస్టు మాసానికి శ్రీవారి ఆర్జితసేవల టికెట్ల కోటా విడుదల
భక్తుల సౌకర్యార్థం ఆగస్టు నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవల టికెట్ల కోటాను ఈనెల 18న ఉదయం 10గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది. -
కొంతమంది ఉన్నతాధికారులు స్వామిభక్తి వీడలేదు
పోలింగ్ రోజు సమీపిస్తున్నా కొంతమంది ఉన్నతాధికారులు స్వామిభక్తి ప్రదర్శిస్తూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ (సీఎఫ్డీ) కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్కుమార్ మండిపడ్డారు. -
పోలీసులకు ఓటుహక్కు విషయంలో వివరాలు సమర్పించండి
మహారాష్ట్రలో ఎన్నికల విధుల్లో ఉన్న ఏపీఎస్పీ పోలీసులు తమ ఓటుహక్కు వినియోగించుకునేలా ఎలాంటి ఏర్పాట్లు చేశారో చెప్పాలని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆదేశించింది. -
జగన్ను విదేశీ పర్యటనకు అనుమతించొద్దు
అక్రమాస్తుల కేసుల్లో ప్రధాన నిందితుడైన ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని విదేశాలకు వెళ్లడానికి అనుమతించవద్దని హైదరాబాద్ సీబీఐ కోర్టును గురువారం సీబీఐ కోరింది. -
సంక్షిప్త వార్తలు
జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వీర్యమైందని, ఎండీయూ వ్యవస్థలను ప్రవేశపెట్టి 29,500 మంది డీలర్ల కుటుంబాలను వైకాపా ప్రభుత్వం రోడ్డున పడేసిందని రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు దివి లీలామాధవరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై వినూత్న నిరసన
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్టు’తో సామాన్యులకు అన్నివిధాల నష్టం జరిగే ప్రమాదముందని పేర్కొన్న ఓ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. -
గతంలో నాటేవారు.. ప్రస్తుతం నరికేస్తున్నారు!
గతంలో ముఖ్యమంత్రులు జిల్లా పర్యటనలకు వస్తే మొక్కలు నాటి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది.. జగన్ ఎక్కడ పర్యటనలకు వచ్చినా అధికారులు భద్రత పేరుతో చెట్లు నరికేస్తున్నారు. -
ఏపీ ప్రభుత్వానిది అధికార దుర్వినియోగమే
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం రెండోసారి సస్పెండ్ చేయడం అధికార దుర్వినియోగం తప్ప, మరొకటి కాదని హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) వ్యాఖ్యానించింది. -
ఆహా ఏం తెలివి... ఏం తెలివి?
వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు రూ. 14,165 కోట్లను సరిగ్గా పోలింగ్కు రెండు రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసి తద్వారా వైకాపాకు అనుకూలంగా ఓటర్లను ప్రభావితం చేయాలనేదే వైకాపా ప్రభుత్వ ఎత్తుగడను నిలువరిస్తూ ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. -
వైకాపా హయాంలో ఉపాధ్యాయుల బతుకులు దుర్భరం!
ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను దూరం చేసేందుకు బోధనేతర పనిగా పేర్కొన్న ప్రభుత్వం... పాఠశాలల్లో మరుగుదొడ్ల ఫొటోలు తీయిస్తోందని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య(ఏపీటీఎఫ్) పూర్వ ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాదరావు ఆవేదన వ్యక్తంచేశారు. -
సీఎం వస్తున్నారని కరెంటు ఆపారు.. ప్రాణం తీశారు!
రాజంపేటలో గురువారం సీఎం జగన్ సిద్ధం సభ అనంతరం అపశ్రుతి నెలకొంది. సభ నిర్వహణకు మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో రైల్వేస్టేషన్ మార్గం నుంచి రైల్వేకోడూరు మార్గం వరకు విద్యుత్తు తీగలను తొలగించారు. -
‘షెడ్డు దక్కలేదు..’ పొట్టేలు చిక్కలేదు!
పొట్టేళ్లు చిక్కలేదు.. గొర్రెల యూనిట్లు దక్కలేదు.. షెడ్ల మంజూరును అటకెక్కించారు.. రాయితీ రుణాలు ఎత్తేశారు.. కనీసం బీమా పరిహారం ఇవ్వడానికి కూడా మనసు రాలేదు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖలో సీఎస్ జవహర్రెడ్డి రహస్య పర్యటన?
-
కదులుతున్న మెట్రోలో బాలుడిపై లైంగిక వేధింపులు
-
చీరలో అదాశర్మ హొయలు.. ఈవెంట్లో మౌనీరాయ్ పోజులు
-
పూర్వ వైభవానికి బైజూస్ పాట్లు.. కోర్సు ఫీజు తగ్గింపు!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు