Dharmana: రోడ్లేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయా?: మంత్రి ధర్మాన
రోడ్లు వేస్తే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయా అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో సోమవారం జరిగిన సామాజిక సాధికార యాత్రలో ధర్మాన మాట్లాడుతూ... ‘రోడ్లు బాగాలేవని వైకాపాను వద్దనుకోవద్దు.
Updated : 21 Nov 2023 08:40 IST

Tags :
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రుణం వాడేసి.. విస్తరణ ఆపేసి..
తాము పెట్టకున్నా.. పెట్టేవారిని చూపిస్తే పుణ్యం వస్తుందంటారు! అలా చూపించటం అటుంచి... పెట్టేవారు మేం రెడీ అంటూ ముందుకొచ్చినా... వారిని పెట్టకుండా అడ్డుకుంటే ఏమొస్తుంది? పాపం వస్తుంది! అలాంటి పాపాన్నైనా మూటగట్టుకోవటానికి సిద్ధపడుతోందిగాని.. ప్రజలకు సౌకర్యాలు కల్పించే బుద్ధిపుట్టడం లేదు జగన్ సర్కారుకు! అందుకు ప్రత్యక్ష నిదర్శనం ఆంధ్రప్రదేశ్లో రహదారుల విస్తరణ! -
గుండ్లకమ్మలో కొట్టుకుపోయిన మరో గేటు
నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని పరిహసిస్తూ.. జగన్ సర్కారు అలసత్వాన్ని జనానికి చాటి చెబుతూ గుండ్లకమ్మలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మద్దిపాడు మండలం మల్లవరంలోని కందుల ఓబులరెడ్డి జలాశయం (గుండ్లకమ్మ రిజర్వాయర్)కు చెందిన రెండో గేటు అడుగు భాగం శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది. -
సర్కారు వారి.. తడికెల బడి
ఇది పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం పక్కనున్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. గతంలో 140 మంది విద్యార్థులుండగా, శిథిలమైన భవనంలోకి పిల్లలను పంపించలేమని తల్లిదండ్రులు మాన్పించారు. -
నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దు
తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్య పడవద్దని.. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. తిరుపతి, బాపట్ల జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఆయన శుక్రవారం పర్యటించారు. -
పొటాటో అంటే ఉల్లిగడ్డే కదా..
సీఎం జగన్ తిరుపతి జిల్లాలో నిత్యావసర వస్తువుల పంపిణీ గురించి ప్రస్తావిస్తూ.. ‘బాధితులకు రేషన్ బియ్యం 25 కిలోలు, కందిపప్పు కిలో, పామాయిల్ లీటరు, ఒక కిలో ఆనియన్, ఒక కేజీ ఉల్లిగడ్డ. -
వరద మింగిన రైతు కష్టం
మిగ్జాం తుపాను అన్నదాతను నిలువునా ముంచేసింది. ఏలూరు జిల్లా పెదపాడు మండలం వట్లూరుకు చెందిన కౌలు రైతు పల్నాటి అర్జునరావు 46 ఎకరాల్లో వరి సాగు చేశారు. తుపానుకు ముందు 23 ఎకరాల్లో పంట కోశారు. -
విశ్వవిద్యాలయాలకు రాజకీయ చెద
రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు జగన్ ప్రభుత్వం రాజకీయ చెద పట్టించింది. సరస్వతి నిలయాలను రాజకీయ కార్యకలాపాలకు వేదికగా మార్చి భ్రష్ఠు పట్టించింది. అధికార పార్టీ నాయకుల పైరవీలతో ఉపకులపతు (వీసీ)లను నియమించడం.. అలా వచ్చిన వీసీలు విద్యను, విద్యార్థులను పట్టించుకోకుండా... -
గ్రూపు-1 నోటిఫికేషన్ విడుదల
రాష్ట్ర ప్రభుత్వం గ్రూపు-1 పోస్టుల భర్తీకి(2023) శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది. 81 పోస్టుల భర్తీకి విడుదల చేసిన ఈ ప్రకటనను అనుసరించి జనవరి 1 నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. -
‘ఆడుదాం ఆంధ్ర’కు వాలంటీర్లే అంపైర్లు
ఎన్ని విమర్శలు ఎదురైనా.. లోటుపాట్లు కనిపిస్తున్నా ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడలను మమ అనిపించడానికే ప్రభుత్వం, అధికారులు సిద్ధమయ్యారు. తగిన సాధన సంపత్తి లేకుండానే రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 15 నుంచి క్రీడల సందడి మొదలుకానుంది. -
జనవరి 20న అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనం ప్రారంభం
సామాజిక న్యాయ స్ఫూర్తికి ప్రతిబింబంగా 18 ఎకరాల సువిశాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహం, స్మృతి వనాన్ని జనవరి 20న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (మున్సిపల్, పట్టణాభివృద్ధి) వై.శ్రీలక్ష్మి వెల్లడించారు.


తాజా వార్తలు (Latest News)
-
Renu Desai: అంకుల్ మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది.. రేణూ దేశాయ్ వ్యంగ్యాస్త్రాలు
-
Chauhan: ఆ ఈగో వల్లే కాంగ్రెస్ ఓడింది.. సీఎం చౌహాన్
-
Rashmika: ఒక నటిగా సందీప్ను ఎన్నోసార్లు ప్రశ్నించా..: రష్మిక
-
YouTube: యూట్యూబ్లో ఇక కామెంట్లను పాజ్ చేయొచ్చు!
-
boAt smartwatch: జియో e-సిమ్తో బోట్ తొలి స్మార్ట్వాచ్
-
Putin: రెండు దశాబ్దాలుగా ‘ఒకేఒక్కడు’.. ఐదోసారి అధికారానికి ‘సై’!