కాంపౌండింగ్ నేరాల దర్యాప్తునకు సెబీ
సెబీ చట్టంలో సెక్షన్ 24ఏ కింద కాంపౌండింగ్ నేరాల దర్యాప్తునకు సెబీ సమ్మతి తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు శుక్రవారం పేర్కొంది. అయితే సెక్యూరిటీల మార్కెట్లో స్థిరత్వం, మదుపర్ల రక్షణకు సెబీ అభిప్రాయాలు తీసుకోవడం తప్పనిసరని వెల్లడించింది.
అనుమతి తప్పనిసరి కాదు సుప్రీం కోర్టు
దిల్లీ: సెబీ చట్టంలో సెక్షన్ 24ఏ కింద కాంపౌండింగ్ నేరాల దర్యాప్తునకు సెబీ సమ్మతి తప్పనిసరి కాదని సుప్రీం కోర్టు శుక్రవారం పేర్కొంది. అయితే సెక్యూరిటీల మార్కెట్లో స్థిరత్వం, మదుపర్ల రక్షణకు సెబీ అభిప్రాయాలు తీసుకోవడం తప్పనిసరని వెల్లడించింది. విచారణ జరుగుతున్న కేసుల్లో సెబీ ఏ నిర్ణయాన్ని వీటో అధికారంతో తీసుకోలేదని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. సెబీ నియంత్రణ సంస్థ అయినందున సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (శాట్), కోర్టులు సెబీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!