Petrol, Diesel Price: ‘తగ్గేదేలే’ అంటున్న ఇంధన ధరలు.. ఇవాళ పెంపు ఎంతంటే?
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల పరంపర కొనసాగుతూనే ఉంది. పది రోజుల నుంచి నిన్న విరామం
ఇంటర్నెట్ డెస్క్: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల పరంపర కొనసాగుతూనే ఉంది. పది రోజుల నుంచి నిన్న విరామం ఇచ్చిన దేశీయ చమురు సంస్థలు ఇవాళ మరోసారి ఇంధన ధరలను పెంచాయి. లీటర్ పెట్రోల్పై 90పైసలు, డీజిల్పై 87పైసలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.116.32, డీజిల్ ధర రూ.102.45కు చేరింది.
మరోవైపు పెరిగిన ధరలతో దేశ రాజధాని దిల్లీలో పెట్రోల్ ధర రూ.102.61, డీజిల్ 93.87గా ఉంది. ముంబయిలో పెట్రోల్ ధర రూ.117.57, డీజిల్ ధర 101.79కి చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్