Andhra Pradesh News: నీటిలో పడ్డ 10 మంది చిన్నారులు

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో విషాదం చోటుచేసుకుంది. పడవపైకి ఎక్కి ఆడుకునేందుకు వెళ్లిన పది మంది చిన్నారులు.. పడవ పక్కకు ఒరగడంతో

Updated : 04 Aug 2021 15:18 IST

ఇబ్రహీంపట్నం: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో విషాదం చోటుచేసుకుంది. పడవపైకి ఎక్కి ఆడుకునేందుకు వెళ్లిన పది మంది చిన్నారులు.. పడవ పక్కకు ఒరగడంతో నీటిలో పడ్డారు. నీటిలో పడిన పది మంది చిన్నారుల్లో నడకుదటి సర్వాన్‌ ఆనంద్‌ (5) ప్రాణాలు కోల్పోయాడు. మరో 9 మందిని స్థానికులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని