logo

పోచమ్మ తల్లికి ఎమ్మెల్యే దంపతుల పూజలు

జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్ కాలనీలో శుక్రవారం నూతన పోచమ్మ ఆలయంలో వేద పండితుల, వేదమంత్రాల నడుమ అమ్మవారి విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించారు.

Updated : 26 Apr 2024 16:55 IST

ఆదిలాబాద్ సాంస్కృతికం: జిల్లా కేంద్రంలోని రవీంద్రనగర్ కాలనీలో శుక్రవారం నూతన పోచమ్మ ఆలయంలో వేద పండితుల, వేదమంత్రాల నడుమ అమ్మవారి విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించారు. అనంతరం ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, పోచమ్మ ఆలయ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని