కృష్ణమ్మ ఉగ్రరూపం
కృష్ణా నదిలో వరద ఉగ్ర రూపం దాల్చింది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద శుక్రవారం ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అధికారులను మరింత అప్రమత్తం చేశారు.
కృష్ణా నదికి వరదనీరు పోటెత్తడంతో ప్రకాశం బ్యారేజి నుంచి దిగువకు విడుదల చేస్తున్న నీరు
తాడేపల్లి, న్యూస్టుడే : కృష్ణా నదిలో వరద ఉగ్ర రూపం దాల్చింది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద శుక్రవారం ఒకటో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అధికారులను మరింత అప్రమత్తం చేశారు. ఉదయం 8.30 గంటలకు 40 గేట్లను పూర్తిగా, 30 గేట్లను 8 అడుగుల మేర ఎత్తారు. 9.30 గంటలకు ఎగువ నుంచి 4,10,393 క్యూసెక్కులు రాగా, 70 గేట్లను పూర్తిగా ఎత్తి వేశారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేసే నీటిని శుక్రవారం 3.60 లక్షల క్యూసెక్కులకు తగ్గించారు. కాల్వలకు 13,963 క్యూసెక్కులు విడుదల చేశారు.
వరద దిగువన నీటి మునిగిన నివాసాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నవ చరితకు వంద‘నమో’
[ 09-05-2024]
‘కాషాయం.. పసుపు.. తెలుపు... జెెండాలు ఒక్కటయ్యాయి. విజయవాడ రహదారులు జనసంద్రంగా మారాయి. వీధులన్నీ జనంతో పోటెత్తాయి. జై మోదీ.. జైజై చంద్రబాబు.. జై పవన్ కల్యాణ్... నినాదాలు మార్మోగాయి. కోలాటాలు, భాంగ్రా, సంప్రదాయ నృత్యాలతో తమనేతలకు ఘనస్వాగతం పలికారు. -
వంశీకి ఓటేస్తే.. మహిళలను అవమానించినట్లే: పవన్
[ 09-05-2024]
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్కు బుధవారం అపూర్వ స్వాగతం లభించింది. జంక్షన్లో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు.. గన్నవరం, పెనమలూరు, నూజివీడు, దెందులూరు నుంచి జనసేన, తెదేపా, భాజపా శ్రేణులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికాయి. -
నాలుగేళ్లుగా నాన్చారెందుకని?
[ 09-05-2024]
ఏం చేశారు?: ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ వేదికలపై ఎమ్మెల్యే కొడాలి నాని బాకా ఊదారు. ప్రస్తుతం ప్రచార వాహనాల్లో ఆడియో, వీడియోల్లోనూ ఇదే ఉపన్యాసం ప్రసారం చేస్తున్నారు. -
సంపద సృష్టిస్తాం... ప్రజలకే అందిస్తాం
[ 09-05-2024]
రాష్ట్రంలో సంపదను సృష్టించి.. ఆ సంపదను ప్రజలకు అందించేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. -
17,150 మంది ఓటు హక్కు వినియోగం
[ 09-05-2024]
ఎన్నికల సంఘం సూచనల మేరకు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న 17,150 మంది పోస్టల్ బ్యాలట్ ద్వారా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. -
కూటమిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వేటు తప్పదు
[ 09-05-2024]
గన్నవరానికి చెందిన నలుగురు భాజపా నాయకులు తెదేపా, భాజపా, జనసేన పొత్తుపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు భాజపా జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ శ్రీరాజబాబు బుధవారం తెలిపారు. -
కృత్రిమ మేధలో నిపుణుడినవుతా
[ 09-05-2024]
బుధవారం విడుదలైన పాలిసెట్-2024 ఫలితాల్లో విజయవాడకు చెందిన కొల్లి నిఖిలేష్ సాయి రాష్ట్ర స్థాయిలో 51వ ర్యాంక్ సాధించాడు. తండ్రి కృష్ణప్రసాద్ ఎలక్ట్రికల్ ఇంజినీర్, తల్లి సాయిలక్ష్మి గృహిణి. -
మంత్రి జోగి ఇలాకాలో భారీగా ఎన్నికల తాయిలాల సీజ్
[ 09-05-2024]
ఎన్నికల వేళ.. పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్లకు పంపిణీ చేసేందుకు వైకాపా సిద్ధం చేసిన భారీ తాయిలాలు మంగళవారం అర్ధరాత్రి పోలీసులకు పట్టుబడ్డాయి. మంత్రి జోగి రమేష్ ఎన్నికల బరిలో ఉన్న ఈ నియోజకవర్గంలో జరిగిన ఈ సంఘటనపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. -
దళితులపై దాడి కేసులో డీఎస్పీ సుభాష్ దర్యాప్తు
[ 09-05-2024]
పెదపులిపాకలో దళితులపై వైకాపా దాడి కేసుపై బుధవారం డీఎస్పీ సుభాష్ బుధవారం దర్యాప్తు చేపట్టారు. గత ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనపై ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు.. -
ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది
[ 09-05-2024]
ప్రధాని మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని.. ప్రజలకు అనుకూలమైన ప్రత్యామ్నాయ ప్రభుత్వంతోనే తిరిగి గాడిలో పెట్టగలమని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. -
నకిలీ మద్యం.. తాగితే ప్రాణాంతకం
[ 09-05-2024]
నకిలీ మద్యం కొన్ని వేల కుటుంబాల్లో చీకట్లు నింపుతోంది. ఆర్థికంగా, అనారోగ్య పరంగా చితికిపోతున్న వ్యసనపరులు అర్థంతరంగా మృత్యువాత పడుతున్నారు. తీరప్రాంత మండలాల్లో రోజువారీ సంభవిస్తున్న మరణాల్లో ఆరు శాతం మద్యం సంబంధిత కారణాల వల్లే అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
సెటిల్మెంట్లకు అడ్డాగా భవానీ ద్వీపం
[ 09-05-2024]
నాడు: తెదేపా ప్రభుత్వ హయాంలో పర్యాటక రంగం దినదినాభివృద్ధి చెందింది. ప్రకాశం బ్యారేజి, భవానీ ద్వీపం వేదికగా తరచుగా వివిధ రకాల ఈవెంట్లు, కార్యక్రమాలను పర్యాటక నిర్వహించేది.
తాజా వార్తలు (Latest News)
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
-
ఓట్ల పండగకు ఆహ్వానం
-
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు