పోర్టు భూములకు హద్దులు
పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో నిర్దేశిత భూముల్లో ఇటీవల సర్వే ప్రక్రియ పూర్తి చేశారు. పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని పాలకులు చెబుతున్న తరుణంలో ఆయా ప్రాంతాల్లో భూములను సబ్డివిజన్ చేసి కొత్త సర్వే సంఖ్యలు కేటాయిస్తూ తాజాగా జిల్లా సర్వే, భూరికార్డుల శాఖ గెజిట్ తుది నోటిఫికేషన్ జారీ చేసింది.
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే
పోర్టు ప్రతిపాదిత గ్రామాల్లో నిర్దేశిత భూముల్లో ఇటీవల సర్వే ప్రక్రియ పూర్తి చేశారు. పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని పాలకులు చెబుతున్న తరుణంలో ఆయా ప్రాంతాల్లో భూములను సబ్డివిజన్ చేసి కొత్త సర్వే సంఖ్యలు కేటాయిస్తూ తాజాగా జిల్లా సర్వే, భూరికార్డుల శాఖ గెజిట్ తుది నోటిఫికేషన్ జారీ చేసింది.
నాలుగు గ్రామాలు..1688 ఎకరాలు
పోర్టు నిర్మాణంలో భాగంగా తొలివిడతగా మంగినపూడి, తపశిపూడి, గోపువానిపాలెం, కరగ్రహారం గ్రామాల్లోని సముద్రతీర భూమిని ఇప్పటికే కేటాయించారు. తీర ప్రాంత భూములు కావడంతో వాటికి ఇప్పటివరకు ఎలాంటి సర్వే సంఖ్యలు లేవు. పోర్టు పనులు ప్రారంభించేందుకు చేపట్టిన కసరత్తులో భాగంగా ఆయా గ్రామాల్లో భూములకు కొత్తగా సర్వే సంఖ్యలు కేటాయించడంతోపాటు ఎంత భూమి ఉందో కూడా నిర్ధారించారు. అలా నాలుగు గ్రామాల్లో 1688 ఎకరాల భూమిలో సర్వే పూర్తిచేసి సంఖ్యలు కేటాయించారు.
వెళ్లే దారేది?
పోర్టు ప్రతిపాదిత భూములకు సంబంధించి సమస్యలు పరిష్కరించడంతోపాటు హద్దులు కూడా నిర్ణయించడంతో అక్కడవరకు ఒక స్పష్టత వచ్చినా పోర్టుకు అనుసంధానించే రహదారులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ ఇంతవరకు కొలిక్కి రాలేదు. రోడ్డు, రైలుమార్గం అనుసంధానానికి 235 ఎకరాల వరకు అవసరం అవుతుందని అధికారులు ప్రతిపాదించారు.బందరు మండలంలోని పోతేపల్లి, కరగ్రహారం, అరిశేపల్లి, మేకవానిపాలెం, మాచవరం ప్రాంతాల్లో ఆ భూమిని సేకరించాలని నిర్ణయించి సర్వే కూడా పూర్తి చేశారు.సేకరించాల్సిన భూమిలో 183.94 ఎకరాలు పట్టాభూమి, అసైన్డ్ భూమి 26.88 ఎకరాలు, ప్రభుత్వ భూమి 12.50 ఎకరాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. పట్టాభూమిలో ఇప్పటికే 48 ఎకరాలకుపైగా సేకరించిన భూమి ఉండగా మిగిలింది కొనుగోలు చేయాల్సి ఉంది. ఇందుకు దాదాపు రూ.133కోట్లవరకు కావాల్సి ఉంటుందని ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేశారు. ఇంతవరకు నిధులు మంజూరు కాలేదు. ఇదిగో రూ.100కోట్లు కేటాయిస్తున్నామని గతేడాది ఏపీ మారిటైంబోర్డు సీఈవో ప్రకటించారు. ఆ తరువాత ఇదిగో అదిగో అంటూ పాలకులు, పలువురు ఉన్నతాధికారులు కూడా ప్రకటనలు చేస్తున్నారు తప్ప నిధులు మాత్రం విడుదల కావడం లేదు. నిధులు విడుదలైతేనే ఈ భూమి సేకరణ జరగని పరిస్థితి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!