పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయితే అనంత సస్యశ్యామలం
యువగళం పాదయాత్రలో భాగంగా రాయలసీమ మిషన్ ప్లానింగ్ పేరుతో కడపలో నిర్వహించిన సమావేశానికి ఉమ్మడి అనంత జిల్లా నుంచి తెలుగుదేశం నాయకులు తరలి వెళ్లారు.
లోకేశ్తో కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, బీకే పార్థసారథి, పరిటాల శ్రీరామ్, గుండుమల తిప్పేస్వామి తదితరులు
జిల్లా వ్యవసాయం: యువగళం పాదయాత్రలో భాగంగా రాయలసీమ మిషన్ ప్లానింగ్ పేరుతో కడపలో నిర్వహించిన సమావేశానికి ఉమ్మడి అనంత జిల్లా నుంచి తెలుగుదేశం నాయకులు తరలి వెళ్లారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ను కలిసి పెండింగ్ ప్రాజెక్టుల స్థితిగతులను చర్చించారు. లేపాక్షి నాలెడ్జ్ హాబ్ కోసం రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు తక్కువ ధరకే భూములను తీసుకున్నారని, యువకులకు ఉద్యోగాలిస్తామన్నారని, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్నారు. ఉద్యోగాల కోసం సీమ ప్రజలు వలసలు వెళ్లారన్నారు. చిలమత్తూరులో ఇందూ గ్రూపునకు కేటాయించిన భూమిని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ కేవలం రూ.500 కోట్లకు వేరే కంపెనీలకు అప్పగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం అతీగతీ లేదని విమర్శించారు. 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను తరలించేందుకు 30 శాతం కాలువ పనులు పూర్తి చేశారని, ప్రభుత్వం మారడంతో ఆ పనులు ఆగిపోయాయన్నారు. జీడిపల్లి-పేరూరు ప్రాజెక్టు పనులు పూర్తి కాలేదని రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదని వివరించారు. తాగు, సాగునీటి కోసం అవస్థలు పడుతున్నారని జిల్లా నాయకులు లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. వీటిని పూర్తిచేస్తే ఉమ్మడి అనంత సస్యశ్యామలం అవుతుందన్నారు. కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి, బీకే పార్థసారథి, పరిటాల శ్రీరామ్, గుండుమల తిప్పేస్వామి, ఉమామహేశ్వర నాయుడు, మంద మంచి స్వరూప, బండారు శ్రావణి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడిపత్రి ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత
[ 26-04-2024]
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతున్న గదిలోకి వైకాపా నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించారు. -
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్