హార్మోన్లపై ప్రభావం..మానసిక కల్లోలం
ఎండలు మండుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 42 డిగ్రీలపైనే నమోదవుతోంది. ఎండ దెబ్బతో డీహైడ్రేషన్ మాత్రమే కాకుండా మెదడుపైనా ప్రభావం పడుతుంది.
ఎండలు మండుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 42 డిగ్రీలపైనే నమోదవుతోంది. ఎండ దెబ్బతో డీహైడ్రేషన్ మాత్రమే కాకుండా మెదడుపైనా ప్రభావం పడుతుంది. శరీరంలోని సోడియం, పొటాషియం ఇతర లవణాలు తగ్గి చివరికి మానసిక కల్లోలానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటినే సీజనల్ ఎఫెక్ట్ డిజార్డర్స్గా వ్యవహరిస్తారు.
* రుతువులు మారిన ప్రతిసారి ఆ ప్రభావం జీవులపై పడుతుంది. సాధారణంగా చలికాలంలో కొందరు కుంగుబాటుకు లోనవుతారు. వేసవిలోనూ కొన్ని రకాల మానసిక సమస్యలు వేధిస్తుంటాయి. ముఖ్యంగా వేసవిలో పగటి సమయం ఎక్కువ. అందుకు తగ్గట్లు శరీరంలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఇది కొందరిలో హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. ఇదే మానసిక సమస్యలకు దారి తీస్తుంది.
* కొందరి ప్రవర్తనలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుంటాయి. ఎక్కువ మాట్లాడటం.. పాటలు పాడటం.. నృత్యాలు చేయడం.. పనులు ఎక్కువ చేయడం లాంటి లక్షణాలు వీరిలో కన్పిస్తుంటాయి. ఇవి మరీ ఎక్కువైతే ఇతర సమస్యలకు దారితీస్తాయి.
* ఇలాంటి లక్షణాలు ఉంటే ఎండలో తిరగడం తగ్గించాలి. వీలైతే చల్లని ప్రాంతాల్లో ఉండేలా చూడాలి.ఎక్కువ కాంతి ఉన్న లైట్లు శరీరం, ముఖంపై పడకుండా చూసుకోవాలి.
* ఎండలో తిరగడం వల్ల శరీరం నుంచి అదే పనిగా చెమట రూపంలో నీళ్లు పోతుంటాయి. ఇదే సమయంలో ఎలక్ట్రోలైట్స్ అయిన సోడియం, పొటాషియం ఇతర మూలకాలను శరీరం కోల్పోతుంది. ఈ ప్రభావం ఒక్కసారిగా మెదడుపై పడుతుంది. రక్తప్రసరణపై ప్రభావం చూపుతుంది. ఇవే మానసిక సమస్యలకు కారణమవుతాయి.
* చిరాకుగా మాట్లాడటం, పెద్దపెద్ద శబ్దాలు విన్పిస్తున్నట్లు భ్రమించడం, కుటుంబ సభ్యులను గుర్తించకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. ఎక్కువగా చిన్నపిల్లలు, వృద్ధుల్లో ఈ పరిస్థితి కన్పిస్తుంది. ఈ లక్షణాలు గుర్తిస్తే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులకు చూపించడం మంచిది.
* నిమ్మరసం, ఉప్పు కలిపిన మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం లాంటివి తీసుకుంటూ ఉంటే ఎలక్ట్రోలైట్స్ తగ్గకుండా చూసుకోవచ్చు.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..