logo

జిల్లాలో 369 పాజిటివ్‌ కేసులు

జిల్లాలో సోమవారం 369 మంది కరోనా పాజిటివ్‌ బారిన పడ్డారు. అత్యధికంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 311 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ సోకింది. పెద్దపల్లిలో 35, మంథనిలో 18, సుల్తానాబాద్‌లో

Published : 18 Jan 2022 02:04 IST

పెద్దపల్లి, న్యూస్‌టుడే: జిల్లాలో సోమవారం 369 మంది కరోనా పాజిటివ్‌ బారిన పడ్డారు. అత్యధికంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 311 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ సోకింది. పెద్దపల్లిలో 35, మంథనిలో 18, సుల్తానాబాద్‌లో ఒక్కరు కరోనా పాజిటివ్‌ బారిన పడ్డారు. వీటిలో గోదావరిఖని ఆర్టీపీసీఆర్‌ కేంద్రంలో 48 కేసుల నమోదయ్యాయి. సింగరేణి ఆస్పత్రులలో కలిపి 120 మంది కరోనా బారిన పడ్డట్లు అధికారులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని