జిల్లా ఆసుపత్రిలో... ఉంచుతారా.. పంపిస్తారా?
నంద్యాల జిల్లా ఆసుపత్రిని.. వైద్య కళాశాల, జనరల్ ఆసుపత్రిగా మారుస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. జనరల్ ఆసుపత్రి, వైద్య కళాశాలకు సూపరింటెండెంట్, ప్రిన్సిపల్ను నియమించింది. భవన నిర్మాణంపై సందిగ్ధం ఉన్నా 2023 నాటికి వైద్య కళాశాలను
జనరల్ ఆసుపత్రి జీవోతో ఉద్యోగుల్లో కలవరం
నంద్యాల పాతపట్టణం, న్యూస్టుడే: నంద్యాల జిల్లా ఆసుపత్రిని.. వైద్య కళాశాల, జనరల్ ఆసుపత్రిగా మారుస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. జనరల్ ఆసుపత్రి, వైద్య కళాశాలకు సూపరింటెండెంట్, ప్రిన్సిపల్ను నియమించింది. భవన నిర్మాణంపై సందిగ్ధం ఉన్నా 2023 నాటికి వైద్య కళాశాలను ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా సిబ్బంది విషయంలో స్పష్టత కొరవడటంతో ప్రస్తుతం ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తమ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని ఆసుపత్రి వైద్యులు, నర్సులు, సిబ్బంది ఆవేదన చెందుతున్నారు.
222 పోస్టులు మంజూరు
నంద్యాల మెడికల్ కళాశాలకు 222 పోస్టులు కేటాయించారు. వీటిలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ జూనియర్ అసిస్టెంట్, స్టోర్ కీపర్, ఆఫీస్ సబార్డినేట్, మార్చురీ సహాయకులు, ఎంఎస్డబ్ల్యూ, ఎంపీహెచ్ఏ, ఎంపీహెచ్యూవో తదితర పోస్టులు ఉన్నాయి.
నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి 484 పోస్టులు కేటాయించారు. ఏడీ, ఎఫ్వో, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సిబ్బంది, సీఐఎస్, ఎన్ఎస్ గ్రేడ్-1, గ్రేడ్-2, హెడ్నర్సు, స్టాఫ్ నర్సు, ఎల్బీ, ఎల్ఏ, ఫార్మసిస్టు, ఫార్మసిస్టు సూపర్వైజర్ గ్రేడ్1, గ్రేడ్2, జనరల్ విధులు నిర్వహించే సిబ్బంది.
ఉన్నవారికి బదిలీ తప్పదా ?
జిల్లా ఆసుపత్రికి 284 మంది వైద్యులు, సిబ్బందిని కేటాయించగా ప్రస్తుతం 199 మంది పనిచేస్తున్నారు. వైద్య కళాశాల, జనరల్ ఆసుపత్రిగా మార్చిన నేపథ్యంలో ప్రస్తుతం పనిచేస్తున్న వారిని పరిగణనలోకి తీసుకోకుండానే డీఎంఈ నుంచి ప్రత్యేకంగా పోస్టుల భర్తీ అంటూ ప్రకటన విడుదలైంది.
ప్రకటనలో పేర్కొన్న పోస్టులు పరిశీలిస్తే ప్రస్తుతం ఇక్కడున్న వారంతా బదిలీపై వెళ్లాల్సి ఉంటుంది. కానీ జిల్లా ఆసుపత్రి స్థాయిలో పనిచేసే వైద్యులు సేవలు అందించే స్థాయి ఆసుపత్రులు జిల్లాలో లేకపోవడం గమనార్హం. దీంతో సివిల్ సర్జన్లు ఇతర జిల్లాల్లోని ఆసుపత్రులకు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది.
నంద్యాల జిల్లా ఆసుపత్రిలో ఉన్న 199 మంది సిబ్బందిని జిల్లాలోనే మరో ఆసుపత్రిలో నియమించే అవకాశం లేదు. ఉమ్మడి జిల్లాలో ఉన్న సీహెచ్సీలలో భర్తీ చేయడానికి వాటిలో ఖాళీల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో నంద్యాల జనరల్ ఆసుపత్రికి కేటాయించడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు.
పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలి
- శివశంకర్రెడ్డి, ఉపాధ్యక్షుడు, ఏపీఎన్జీవో, నంద్యాల
ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న 199 మంది ఉద్యోగులను జనరల్ ఆసుపత్రికి కేటాయించాలి. అలా చేస్తే ఉద్యోగులకు ఎలాంటి ఆందోళన ఉండదు. జిల్లా ఆసుపత్రిని జనరల్ ఆసుపత్రిగా మార్పు చేయడంతో ఇన్నేళ్లు పనిచేసిన ఉద్యోగులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముందుగా ప్రస్తుతం పనిచేస్తున్న వారికి పోస్టులు కేటాయిస్తూ ప్రకటన విడుదల చేసి ఆమేరకు భర్తీ చేయాలి.
పోరాటాలకు సిద్ధం
- మణిశేఖర్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఏపీఎన్జీవో, నంద్యాల
జిల్లా ఆసుపత్రుల్లో పనిచేసే ఉద్యోగులకు అన్యాయం జరిగితే పోరాటాలకు సిద్ధమవుతాం. ప్రస్తుతం విడుదల చేసిన జనరల్ ఆసుపత్రి పోస్టుల్లో వారి సర్వీసు రూల్స్తో భర్తీ చేయాలి. అలాచేయని పక్షంలో ఉద్యమాలు చేపడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
మండలంలోని అల్లూరు వైకాపా నాయకులు శుక్రవారం అల్లూరు గ్రామంలో వైకాపాను వీడి తెదేపాలో చేరారు. -
సిద్దాపురం ఎత్తిపోతల ద్వార ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తాం
[ 26-04-2024]
తెదేపా అధికారంలోకి రాగానే సిద్దాపురం ఎత్తిపోతల కాలువలు పూర్తి చేసి ప్రతి ఎకరాకు సాగు నీరందిస్తామని నంద్యాల పార్లమెంట్ తెదేపా బాధ్యుడు మాండ్ర శివానందరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్య అన్నారు. -
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి
[ 26-04-2024]
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని తెదేపా నాయకుడు డి.విష్ణువర్థన్ రెడ్డి పేర్కొన్నారు. -
బుగ్గన నామినేషన్ పెండింగ్లో ఉంచిన ఎన్నికల అధికారి
[ 26-04-2024]
డోన్ వైకాపా అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి నామినేషన్ను ఎన్నికల అధికారి పెండింగ్లో ఉంచారు. -
ఇంటింటికి తెలుగుదేశం
[ 26-04-2024]
పెద్దకడుబుర్ మండలం జాలవడి గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
[ 26-04-2024]
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి కుంటు పడింది
[ 26-04-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి అన్ని రంగాల్లో కుంటుపడిందని కూటమి అభ్యర్థి బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. -
ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
[ 26-04-2024]
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు.. తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినిగించుకోవాలని సీఐ రమేష్బాబు తెలిపారు. -
హంద్రీ నీవా కట్టపై జగన్ కనికట్టు
[ 26-04-2024]
దూదేకొండ, కోతిరాళ్ల, కొత్తపల్లి, కనకదిన్నె, వెలమకూరు, ఆర్.మండగిరి, జె.అగ్రహారం గ్రామాల రైతులకు చెందిన సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందివ్వాలి. -
చేనేతలను విస్మరించిన వైకాపా
[ 26-04-2024]
సీఎం జగన్ ప్రభుత్వంలో చేనేతలను పూర్తిగా విస్మరించి, ఓట్లు కోసం రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ డాక్టర్ సంజీవ్కుమార్ ఆరోపించారు. -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
[ 26-04-2024]
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
పచ్చని సీమ చేస్తానంటివి.. పచ్చిక లేకుండా చేస్తివి
[ 26-04-2024]
శ్రీశైలం కుడిగట్టు కాల్వ(ఎస్సార్బీసీ)ను 2003లో పూర్తి చేశారు. పాములపాడు మండలం బనకచెర్ల నుంచి అవుకు రిజర్వాయర్ వరకు విస్తరించి ఉంది. దీని పరిధిలో 1.90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. -
గడప గడపనా జగన్ ధోకా
[ 26-04-2024]
దేవనకొండ మండలంలో రూ.7.7 కోట్లతో 209 పనులు మంజూరు చేయగా ప్రస్తుతం 91 వివిధ దశల్లో ఉండగా మిగిలినవి ప్రారంభమే కాలేదు. -
నాసిరకం విత్తన ముఠాల నాయకుడు పోచా : బైరెడ్డి
[ 26-04-2024]
: ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి నాసిరకం విత్తన ముఠాల లీడరని రైతులే చెబుతున్నారని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. -
ఏకపక్ష పల్లెలు.. అధికారంలో గుబులు
[ 26-04-2024]
అవుకు మండలం గుండ్లశింగవరం బనగానపల్లి ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సొంతూరు.. ‘అధికారం’ ఉపయోగించి అక్కడ ప్రతిసారి పోలింగ్ ఏకపక్షంగా నడిపిస్తున్నారు. -
గులాబీ రంగుల్లో మునిగితేలారు
[ 26-04-2024]
చిన్నహోతూరు గ్రామస్థులంతా గులాబీ రంగులో మునిగితేలారు. సిద్ధరామేశ్వరస్వామి ఉత్సవాల ముగింపు సందర్భంగా వసంతోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. -
టీజీ.. క్రేజీ
[ 26-04-2024]
కర్నూలు నగరం.. జనసంద్రమైంది. వేలాది మంది తెదేపా, జనసేన, భాజపా, ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, తెదేపా అభిమానుల భారీ ర్యాలీ నడుమ తెదేపా కర్నూలు ఎమ్మెల్యే అభ్యర్థి టీజీ భరత్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. -
నిధులు చెత్తపాలు.. సంపద ఉత్తిమాట
[ 26-04-2024]
చెత్త నుంచి సంపద సృష్టించాలనే లక్ష్యంతో రూ.లక్షలు వెచ్చించి ప్రభుత్వం చెత్త సందప కేంద్రాలను ఏర్పాటు చేసింది. -
ఒక కుటుంబం.. రెండు పార్టీలు
[ 26-04-2024]
ఆళ్లగడ్డ రాజకీయం ఎప్పుడూ విచిత్రమే.. ప్రస్తుత ఎన్నికలో మరో విచిత్రం చోటు చేసుకుంది. పురపాలక ఛైర్మన్ కుటుంబంలో సభ్యులు రెండు పార్టీలకు మద్దతు పలుకుతుండటం చర్చనీయాంశంగా మారింది. -
విజేఈఈలు
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో పలువురు విద్యార్థులు ప్రతిభ చాటారు. బుధవారం రాత్రి ఫలితాలు విడుదలవగా ఉత్తమ పర్సంటైల్ సాధించారు. -
రామయ్యా.. ఇన్నాళ్లకు గుర్తుకొచ్చామా
[ 26-04-2024]
నగరంలోని పార్టీ కార్యాలయంలో కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి, మేయర్ బీవై రామయ్య గురువారం కర్నూలు నగర పరిధిలోని కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. -
టీజీ భరత్ నామినేషన్ దాఖలు
[ 26-04-2024]
కర్నూలు అసెంబ్లీ స్థానానికి మొత్తం 56 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం 21 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫేస్-2లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ చూపారని నారాయణ కళాశాలల డీజీఎం గోవర్ధన్రెడ్డి పేర్కొన్నారు. -
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కర్నూలు జిల్లాలో ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసిందని జిల్లా ఎన్నికల అధికారి డా.జి.సృజన తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!