బాలికలదే హవా
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు ముందు వరుసలో నిలిచారు. జిల్లాలో 88.47 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 91.57, బాలురు 85.3 శాతం పాసయ్యారు. ఈసారి 10 జీపీˆఏ 255 మంది సాధించారు. వారిలో ప్రైవేటు విద్యార్థులు 215 మంది ఉన్నారు.
పదో తరగతి పరీక్షల అనంతరం విజయ చిహ్నం చూపుతున్న విద్యార్థులు
మహబూబ్నగర్ అర్బన్, న్యూస్టుడే : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో బాలికలు ముందు వరుసలో నిలిచారు. జిల్లాలో 88.47 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 91.57, బాలురు 85.3 శాతం పాసయ్యారు. ఈసారి 10 జీపీˆఏ 255 మంది సాధించారు. వారిలో ప్రైవేటు విద్యార్థులు 215 మంది ఉన్నారు. ఎయిడెడ్ పాఠశాలలో ఒక్కరు, బీసీˆ సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 19 మంది, కేజీబీవీల్లో నలుగురు, ఆదర్శ పాఠశాలల్లో ఒక్కరు, మినీ గురుకుల విద్యాలయాల్లో ముగ్గురు, సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 9 మంది, జిల్లా పరిషత్తు పాఠశాలల పరిధిలో ముగ్గురున్నారు.
* మహాత్మాజ్యోతిబా ఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులాల సంస్థ పరిధిలో బూర్గుపల్లి(బాలుర) పాఠశాలలో 74 మందికిగాను అందరూ ఉత్తీర్ణత సాధించారు. భూత్పూరు(బాలికల) పాఠశాల-75, హన్వాడ(బాలికల) పాఠశాల-79, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హన్వాడ-59, ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాల-12, మోతీనగర్ ఉన్నత పాఠశాల-9, జడ్పీహెచ్ఎస్ నిజాలాపూర్-18, జడ్పీహెచ్ఎస్ తాటిపర్తి-24, జడ్పీహెచ్ఎస్ సూరారం-26, జడ్పీహెచ్ఎస్ ఉర్దూమీడియం వేపూర్-5 మంది ఉత్తీర్ణత సాధించారు. మహబూబ్నగర్ గ్రామీణ మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం-47, రాజాపూర్ కేజీబీవీ-41, బాలానగర్లోని తెలంగాణ రెసిడెన్సియల్ పాఠశాల-79, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం (బాలికలు) నంచర్ల-80, టీఎస్డబ్ల్యూఆర్ఎస్(బాలుర) బాలానగర్-80, టీఎస్డబ్ల్యూఆర్ఎస్, జూనియర్ కళాశాల (బాలుర) దేవరకద్రలో 79 మందికి అందరూ ఉత్తీర్ణత సాధించారు.
* ఎయిడెడ్ పాఠశాలల్లో ఉత్తీర్ణత 91.56, బీసీˆ వెల్ఫేర్-100, ప్రభుత్వ పాఠశాలల్లో 77.37, కేజీబీవీల్లో 92.96, ఆదర్శ పాఠశాలల్లో 96.90, ప్రైవేటు పాఠశాలల్లో 96.03, తెలంగాణ రెసిడెన్సియల్లో 100, మినీ గురుకులాల్లో 91.81, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 98.99, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో 96.47, జిల్లా పరిషత్తు పాఠశాలల్లో 82.85 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆశలన్నీ కేసీఆర్ బస్సుయాత్రపైనే..!
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. మాజీ సీఎం, పార్టీ అధినేత కేసీఆర్ పాలమూరులో రెండు రోజులపాటు నిర్వహించే ‘పోరుబాట బస్సుయాత్ర’తో ఉమ్మడి జిల్లాలో మళ్లీ పుంజుకోవాలని గులాబీ దళం ప్రయత్నిస్తోంది. -
అవినీతి లేని పాలన మోదీతోనే సాధ్యం
[ 26-04-2024]
అభివృద్ధిని వేగవంతం చేస్తూనే దేశంలో అవినీతి, అక్రమాలను అరికట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని, భాజపా పాలనలోనే పేదలకు భరోసా ఇచ్చామని గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ అన్నారు. -
గెలిపించండి.. సేవకుడిలా పనిచేస్తా : వంశీచంద్రెడ్డి
[ 26-04-2024]
ఆదరించి ఎన్నికల్లో గెలిపిస్తే సేవకుడిలా పనిచేస్తానని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి అన్నారు. గురువారం మిడ్జిల్ మండలంలోని బైరంపల్లి, కంచనపల్లి, దోనూరు, సింగందొడ్డి, వస్పుల, వల్లభురావుపల్లి, రాణిపేట -
మహబూబ్నగర్లో 42.. నాగర్కర్నూల్లో 34 నామపత్రాల దాఖలు..!
[ 26-04-2024]
పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాలకు కలిపి మొత్తం 76 నామపత్రాలు దాఖలు అయ్యాయి. మహబూబ్నగర్లో 42 మంది, నాగర్కర్నూల్లో 34 మంది నామపత్రాలు సమర్పించారు. -
మూడు రిజర్వాయర్లు పూర్తి చేస్తాం: మంత్రి
[ 26-04-2024]
తుమ్మిళ్ల పథకం పరిధిలోని మూడు రిజర్వాయర్లు నిర్మించి 81 వేల ఎకరాల్లో ప్రతి సెంటు భూమికీ సాగునీరు అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. -
అన్ని పథకాల్లో కేంద్ర నిధులు: డీకే అరుణ
[ 26-04-2024]
దిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి అభివృద్ధి పథకంలో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయని మహబూబ్నగర్ భాజపా ఎంపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. -
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఆగం
[ 26-04-2024]
అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో రాష్ట్రాన్ని ఆగం చేసిందని భారాస ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి ఆరోపించారు. -
జేఈఈలో పాలమూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో పాలమూరు విద్యార్థులు సత్తా చాటారు. -
అనుమానిత వ్యక్తుల సమాచారమివ్వండి
[ 26-04-2024]
పట్టణం, గ్రామాల్లో కొత్త వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలని ఏఎస్పీ రామదాస్తేజ సూచించారు. -
బీసీ గురుకులం @ 92.05 శాతం
[ 26-04-2024]
ఇంటర్మీడియట్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫులె బీసీ గురుకుల కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ఉత్తమ ఫలితాలు సాధించారు. -
బ్యాలెట్పై ముద్ర లేకుండా తొలి సార్వత్రిక ఎన్నికలు
[ 26-04-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు ఈవీఎం ద్వారా ఓటును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..