logo

జోగులాంబ గద్వాల జిల్లాలో వంద శాతం పోలింగ్

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో జోగులాంబ గద్వాల జిల్లాలో వంద శాతం పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు తెలిపారు.

Published : 28 Mar 2024 16:26 IST

రాజోలి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో జోగులాంబ గద్వాల జిల్లాలో వంద శాతం పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. ఉదయం మందకోడిగా పోలింగ్ ప్రారంభం కాగా, మధ్యాహ్నానికి 100 శాతం నమోదు అయినట్లుగా వారు పేర్కొన్నారు. మొత్తం 225 మంది, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని