logo

ఓటు హక్కుపై మహిళలకు అవగాహన

మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శనివారం ఓటు హక్కుపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు.

Published : 27 Apr 2024 12:09 IST

రాజోలి : మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో శనివారం ఓటు హక్కుపై మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించారు. ఏపీఎం మార్తమ్మ ఆధ్వర్యంలో  గ్రామపంచాయతీ వద్ద ర్యాలీ నిర్వహించడంతోపాటు ఓటర్ ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఏపీఎం మహిళలకు సూచించారు.  ఈ కార్యక్రమంలో సీసీలు బుచ్చన్న, మద్దిలేటి, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఐకేపి సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని