పోలింగ్ కేంద్రాల్లో వసతులపై ఆరా
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వస్తువులపై శనివారం తాహసీల్దార్ హరికృష్ణ వివరాలు సేకరించారు.
రాజోలి: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వస్తువులపై శనివారం తాహసీల్దార్ హరికృష్ణ వివరాలు సేకరించారు. మండలంలోని రాజోలి, పీ.గార్లపాడు, టీ.గార్లపాడు గ్రామాల్లో ఆర్ఐ రాఘవేంద్ర గౌడ్తో కలిసి పరిశీలించారు. విద్యుత్తు, ర్యాంపులు, తాగునీటి వసతి తదితర అంశాలను సేకరించి ఉన్నతాధికారులకు నివేదించినట్లుగా తహసీల్దార్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధిక స్థానాల్లో గెలిస్తే రాష్ట్ర రాజకీయాలనే మారుస్తాం
[ 09-05-2024]
లోకసభ ఎన్నికల్లో మెజార్టీ ఎంపీ స్థానాల్లో భారాస అభ్యర్థులు గెలిస్తే, ఆరు నెలల్లో కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను మారుస్తారని, మన జీవితాలను బాగుచేస్తారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న గద్వాల జిల్లాను నడిగడ్డ పౌరుషం యువత నిలబెట్టుకుంటుందని తనకు నమ్మకం ఉందన్నారు. -
పది సప్లిమెంటరీకి సన్నద్ధతేదీ?
[ 09-05-2024]
పదో తరగతి వార్షిక ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆశించిన స్థాయిలో ఉత్తీర్ణత నమోదు కాలేదు. అన్ని యాజమాన్యాల పరిధిలో జిల్లాలో 12,673 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 11,338 మంది (89.47 శాతం) ఉత్తీర్ణులయ్యారు. -
అడుగంటిన జలం.. సమస్య తీవ్రం
[ 09-05-2024]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. చాలా ప్రాంతాల్లోని జల వనరులైన చెరువులు, వాగుల్లో చుక్క నీరు లేక భూమి నెర్రెలు బారింది. -
తాగునీటికి ఊరట!
[ 09-05-2024]
నారాయణపూర్ జలాశయం నుంచి జూరాలకు 1.90 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకోవడం ఉమ్మడి జిల్లా తాగునీటి అవసరాలకు కాస్త ఊరటనిచ్చే అంశమే. -
ఆ దేశాల్లో ఓటు వినియోగం తప్పనిసరి
[ 09-05-2024]
పోలింగ్ శాతం పెంచేలా ఎన్నికల సంఘం అధికారులు అనేక అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా పెద్దగా స్పందన ఉండటం లేదు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ మరింత తక్కువగా ఉంటోంది. -
పథకాల అమలుపై మంత్రిని నిలదీసిన మహిళలు
[ 09-05-2024]
ప్రభుత్వ పథకాలు ఇంతవరకు అమలు కావడం లేదని, ఇచ్చిన హామీలు ఏమయ్యాయని కొల్లాపూర్లోని 11వ వార్డులో మహిళలు మంత్రి జూపల్లి కృష్ణారావును నిలదీశారు. బుధవారం పట్టణంలోని 11, 10వ వార్డుల్లో లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇక్కడ ‘అధ్యక్ష’.. అక్కడ ‘మహోదయ్!’
[ 09-05-2024]
రాష్ట్రంలో అసెంబ్లీ, కేంద్రంలో పార్లమెంట్ చట్టసభలు. ఈ రెండు సభల్లోనూ అడుగుపెట్టారు కొందరు నేతలు. అసెంబ్లీలో అధ్యక్షా అని, పార్లమెంట్లో సభాధ్యక్ష మహోదయ్ అంటూ పాలమూరు వాణి వినిపించారు. -
పాలమూరు ఎత్తిపోతల పూర్తికి కృషి : వంశీచంద్రెడ్డి
[ 09-05-2024]
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని ఆ పార్టీ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి పేర్కొన్నారు. ఇందుకు ప్రజలు పూర్తి మద్దతు ఇవ్వాలని కోరారు. -
22 రోజులు ఉత్కంఠ తప్పదు
[ 09-05-2024]
ఎంపీగా గెలిచేందుకు అన్ని పార్టీల అభ్యర్థులు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పోటాపోటీగా సభలు, సమావేశాలు, రోడ్షోలు, ఇంటింటి ప్రచారం చేస్తూ.. తీరిక లేకుండా గడుపుతున్నారు. -
అతివేగం.. కుటుంబాలు చిన్నాభిన్నం
[ 09-05-2024]
వాహనచోదకుల తొందరపాటు, మద్యం తాగి నిర్లక్ష్యంగా వాహనాలు అతివేగంగా నడపటం వలన జిల్లాలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలను అరికట్టడానికి అధికారులు క్షేత్రస్థాయిలో ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన వాటి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. -
దొంగల హల్చల్..
[ 09-05-2024]
పట్టణాలు, గ్రామాల్లో దొంగలు కొత్త పంతాకు తెరదీసి చోరీలకు పాల్పడుతూ హల్చల్ చేస్తున్నారు. గతంలో రాత్రిళ్లు మాత్రమే దొంగతనాలకు పాల్పడేవారు. ఇప్పుడు పట్టపగలు సైతం చేస్తూ ఆందోళనకు గురిచేస్తున్నారు. -
నాటారు.. నరికారు
[ 09-05-2024]
హరితహారం కార్యక్రమంలో భాగంగా రహదారులకు ఇరువైపులా నాటిన మొక్కలు చెట్లుగా పెరిగి పచ్చదనంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. కొన్ని చోట్ల ముందుచూపు లేకుండా విద్యుత్తు లైన్ల కింద నాటినవి నరికివేతకు గురవుతున్నాయి. -
ఈవీఎం స్ట్రాంగ్రూం భద్రతా ఏర్పాట్ల పరిశీలన
[ 09-05-2024]
వనపర్తి మండలం చిట్యాల శివారులో వ్యవసాయ మార్కెట్ యార్డు గోదాంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ఈవీఎం స్టాంగ్ర్ రూంను ఎస్పీ రక్షితకృష్ణమూర్తి బుధవారం పరిశీలించారు. -
ఇక 3 రోజలే!
[ 09-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతుండటంతో పాలమూరులో ప్రధాన పార్టీలు క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాలపై దృష్టి పెట్టారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్, భారాస, భాజపా మధ్య గట్టి పోటీ నెలకొంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత క్రికెట్లో అభిషేక్ ఓ అద్భుతం.. సంచలనాలు సృష్టిస్తాడు: ట్రావిస్ హెడ్
-
షికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం..
-
పన్నూ హత్యకు కుట్ర కేసు.. అమెరికా ఆరోపణల వేళ భారత్కు రష్యా మద్దతు
-
చిరు టు మహేశ్.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ రోజెంతో ప్రత్యేకం..!
-
నష్టాల్లోనే స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,271
-
10 ఓవర్లలోపే విజయం.. నమ్మలేకపోతున్నా: కెప్టెన్ కమిన్స్