logo

పకడ్బందీగా సార్వత్రిక పరీక్షలు

తెలంగాణ సార్వత్రిక విద్య పీఠం(ఓపెన్ స్కూల్) పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఈవో ఇందిర తెలిపారు.

Published : 24 Apr 2024 16:51 IST

రాజోలి: తెలంగాణ సార్వత్రిక విద్య పీఠం(ఓపెన్ స్కూల్) పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు వార్షిక పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఈవో ఇందిర తెలిపారు. ఈనెల 25వ తేదీ నుంచి మే రెండో తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షలు నిర్వహణ  కోసం జిల్లా కేంద్రంలో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఐదుగురు చీఫ్ ఎగ్జామినర్లను, ఐదుగురు డిపార్ట్మెంట్ అధికారులను, 70 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్లుగా ఆమె పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని