ఉత్తిపోతలు!
అన్నదాతల గోస తీర్చేందుకు సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. సర్వేతోపాటు, భూసేకరణ పనులు చేపట్టడంతో జహీరాబాద్ ప్రాంత రైతుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దృష్టిసారిస్తే మేలు
న్యూస్టుడే, జహీరాబాద్ అర్బన్, కోహీర్, న్యాల్కల్
గొడిగార్పల్లి ఎత్తిపోతల పథకం సంప్
అన్నదాతల గోస తీర్చేందుకు సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. సర్వేతోపాటు, భూసేకరణ పనులు చేపట్టడంతో జహీరాబాద్ ప్రాంత రైతుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ పథకంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని 1.05 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇదే సమయంలో పాత పథకాలైన కోహీర్ మండలం గొడిగార్పల్లి, న్యాల్కల్ మండలం అమీరాబాద్ ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరిస్తే మరింత ప్రయోజనం చేకూరనుంది. గొడిగార్పల్లి పెద్ద వాగు ప్రాజెక్టు కింద 1,100 ఎకరాలకు నీటిని అందించేందుకు రూ.కోటితో 2002-03లో ఎత్తిపోతలను ఏర్పాటు చేశారు. న్యాల్కల్ మండలం మీదుగా సాగే మంజీర నది నిల్వ జలాల (బ్యాక్ వాటర్)తో 500 పైచీలుకు ఎకరాలకు సాగునీరు అందించేందుకు అమీరాబాద్ పథకాన్ని 2002-03లోనే రూ.56 లక్షలతో నిర్మించారు.
పునరుద్ధరణ లేక ప్రశ్నార్థకం
కర్ణాటక నుంచి వచ్చే వాగు నీటిని సద్వినియోగం చేసుకునేందుకు కోహీర్ మండలం గొడిగార్పల్లి పెద్దవాగు ప్రాజెక్ట్పై ఎత్తిపోతలు నిర్మించారు. సిద్ధాపూర్తండా, పర్శపల్లి, గొడిగార్పల్లితో పాటు జహీరాబాద్ మండలంలోని శేఖాపూర్, జాడీమల్కాపూర్, మల్చెల్మ గ్రామాల్లో 1100 ఎకరాలకు సాగు నీరు అందించేందుకు సంప్, 60 హెచ్పీ సామర్థ్యం కలిగిన మూడు మోటార్లు, 60 కేవీ ట్రాన్స్ఫార్మర్లు రెండు ఏర్పాటు చేశారు. పథకం పనిచేయక దొంగల పాలయ్యాయి. న్యాల్కల్ మండలం అమీరాబాద్ శివారులో మంజీరా మిగులు జలాలను 500 ఎకరాలకు అందించేలా ఆర్ఐడీఎఫ్-3 పథకంలో చేపట్టిన పథకం నిరుపయోగంగా మారింది. ట్రాన్స్ఫార్మర్, మోటార్లు చోరీకి గురయ్యాయి.
అనుసంధానిస్తే ప్రయోజనం..
జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరాబాద్- 20,090, ఝరాసంగం-25,800, కోహీర్-10,010, న్యాల్కల్-21,950 చొప్పున మండలాల్లోని ఎకరాలకు సంగమేశ్వర పథకంలో సాగునీరు అందనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.11.42 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం రూపకల్పనలో ఉన్న జల వనరుల శాఖ అధికారులు కోహీర్, న్యాల్కల్ మండలాల్లోని నిరుపయోగంగా ఉన్న పథకాలపై దృష్టిసారించాల్సిన తరుణమిది. ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే మాణిక్రావు చొరవ చూపాలని ఆయా మండలాల రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వం ఆదేశిస్తే.: విజయ్కుమార్, ఈఈ జల వనరుల శాఖ జహీరాబాద్
దశాబ్దాల కిందట నిర్మించిన ఈ పథకాలు ఎత్తిపోతల కార్పొరేషన్ పరిధిలో ఉన్నాయి. ప్రభుత్వం ఆయా పథకాల బదలాయింపు చేపట్టి జల వనరుల శాఖకు అప్పగించాలి. సంగమేశ్వర పథకానికి అనుసంధానించేందుకు అనువుగా ఉంటే ప్రతిపాదిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దావత్ కావాలా నాయనా!.. వ్యవసాయ క్షేత్రాల్లో కార్యకర్తల ఖుషీ
[ 07-05-2024]
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
ఉపాధి ప్రశ్నార్థకం.. జీవనం భారం!
[ 07-05-2024]
రేయింబవళ్లు చెమటోడ్చి.. బీడీలు చుట్టే కార్మికుల కష్టం అంతాఇంతా కాదు. ఆరోగ్యాన్ని లెక్కచేయక.. కుటుంబ పోషణ భారం మోసే మహిళలు అనేకం. కొన్నేళ్లుగా ఈ రంగంపై ఆధారపడిన వారికి ఉపాధి కరవవుతోంది. -
గ్యారంటీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం
[ 07-05-2024]
హామీలను నెరవేర్చడంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని భాజపా మెదక్ లోక్సభ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. సోమవారం వెల్దుర్తిలో నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. -
హామీల అమలులో మాట తప్పిన సీఎం
[ 07-05-2024]
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్న సీఎం రేవంత్రెడ్డి మాట తప్పారని, మాట తప్పిన ముఖ్యమంత్రికి ఓటు ద్వారానే ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీమంత్రి హరీశ్రావు అన్నారు. -
అధినేత యాత్రపై ఆశలు
[ 07-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. సిట్టింగ్ స్థానమైన మెదక్ లోక్సభ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది. పోలింగ్ సమయం దగ్గర పడుతుండడంతో ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు, -
పేదలకు ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్దే
[ 07-05-2024]
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్దేనని ఆ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. సోమవారం హవేలిఘనపూర్ నుంచి బూర్గుపల్లి వరకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్తో కలిసి ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించారు. -
ఈవీఎంల ర్యాండమైజేషన్ పూర్తి
[ 07-05-2024]
అదనపు ఈవీఎంల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ రాజ్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ఎన్నికల సాధారణ పరిశీలకులు సమీర్ మాధవ్ కుర్కోటి, రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఈ ప్రక్రియ నిర్వహించారు. -
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
అత్యవసరమైతేనే బయటకు రండి
[ 07-05-2024]
జిల్లాలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. వడగాలులు వీస్తున్నాయి. పిల్లలు, పెద్దలు తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు. నిత్యం సగటున 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
స్వతంత్రులు నామమాత్రమేనా?
[ 07-05-2024]
శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో అనేక మంది స్వతంత్రులుగా పోటీచేస్తున్నా కనీస ప్రభావం చూపలేకపోతున్నారు. ఎక్కువ మంది డిపాజిట్లు కోల్పోతున్నారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి ప్రస్తుతం నాలుగో ఎన్నిక జరుగుతోంది. -
రిజర్వేషన్లపై అసత్య ప్రచారం: రాజాసింగ్
[ 07-05-2024]
తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనలో ఇబ్బందులు పడ్డారని, రేవంత్రెడ్డి పాలనతో అంతకు మించిన కష్టాలు అనుభవిస్తున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. -
భాజపా ఓడితేనే అన్ని వర్గాలకు న్యాయం
[ 07-05-2024]
దేశంలో అన్నివర్గాలకు న్యాయం జరగాలన్నా, ఆర్థిక వ్యవస్థ బాగుపడాలన్నా.. భాజపా ఓడిపోవాల్సిందేనని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. -
కాంగ్రెస్లో చేరిన హుస్నాబాద్ భాజపా ఇన్ఛార్జి
[ 07-05-2024]
హుస్నాబాద్ నియోజకవర్గ భాజపా ఇన్ఛార్జి, హౌజ్ఫెడ్ మాజీ ఛైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి తన అనుచరులతో కలసి తిరిగి కాంగ్రెస్లో చేరారు. సోమవారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరారు. -
సామాజిక మాధ్యమం.. ప్రచారానికి ఊతం
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ సమీపిస్తుండటంతో మెదక్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రతి ఓటరును చేరాలన్న ఉద్దేశంతో సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకున్నారు. -
అక్కడ తప్పని సరి.. ఇక్కడ ఇంతేమరి
[ 07-05-2024]
చెల్లించే పన్నుకి జరిగే అభివృద్ధికి ఏ మాత్రం తేడా కనిపించినా కొన్ని దేశాల్లో పౌరులు ఉపేక్షించరు. నాయకులు ఎదురుపడితే నిలదీస్తారు. ఎదురు మాట్లాడితే ‘వి ఆర్ టాక్స్ పేయర్స్’ అంటూ ఉద్యమాలు చేపడతారు. -
కాస్త దృష్టిసారిస్తే ఆరోగ్యమే
[ 07-05-2024]
ఓ వైపు ఎండ తీవ్రత పెరిగింది. ఉమ్మడి మెదక్, వికారాబాద్ జిల్లాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఈ సమయంలోనే లోక్సభ ఎన్నికలు జరుగుతున్న విషయం విదితమే. ప్రచారం శనివారంతో ముగియనుంది. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
[ 07-05-2024]
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
దొంగల వెంట పోలీస్ పరుగో పరుగు
[ 07-05-2024]
తాళం వేసిన ఇంట్లో చోరీ చేసేందుకు వచ్చిన దొంగలు పోలీసులపై దాడికి యత్నించి పరారైన సంఘటన తూప్రాన్లో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు..
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ఫ్రేమ్లో ఇద్దరు సీఈఓలు.. సుందర్ పిచాయ్ గ్రాడ్యుయేషన్ ఫొటో వైరల్
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
-
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
-
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
-
టాప్ 5 మలయాళీ చిత్రాలు.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?