ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి
చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటే మానసిక ఉత్సాహం పెరుగుతుందని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో ఉచిత శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు
నృత్యం చేస్తున్న పోలీస్ శిక్షణ పొందుతున్న అభ్యర్థినులు
నల్గొండ అర్బన్, న్యూస్టుడే: చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటే మానసిక ఉత్సాహం పెరుగుతుందని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో ఉచిత శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని పోలీస్ శాఖలో అత్యధిక కొలువులు జిల్లా నుంచి పొందాలని కోరారు. ఏఎస్పీ మనోహర్, ఓఎస్డీ అశ్వాక్, సోషల్ వెల్ఫేర్ అధికారి రాజ్కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్రెడ్డి, వెంకటేశ్వర్రావు, నాగేశ్వర్రావు, సురేష్ కుమార్ పాల్గొన్నారు.
పోలీస్ కుటుంబాలకు చేయూత
నల్గొండ నేరవిభాగం: జిల్లాలో పోలీస్ కుటుంబాలకు అన్ని రకాలుగా అండగా ఉంటామని ఎస్పీ రెమా రాజేశ్వరి అన్నారు. డీసీఆర్బీలో పని చేస్తూ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఏఎస్సై స్వామి భార్య వసంతకు రూ.3.98 లక్షలు, మర్రిగూడ పోలీస్ స్టేషన్లో పని చేస్తూ అకాల మరణం పొందిన కానిస్టేబుల్ సైదులు భార్య మానసకు రూ.2 లక్షల భద్రత చెక్కులను శనివారం స్థానిక కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చనిపోయిన పోలీస్ కుటుంబాలకు అండగా ఉండటంతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు సకాలంలో అందేలా చూస్తామన్నారు. ఏవో మంజు భార్గవి, పోలీస్ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, కార్యదర్శి సోమయ్య, సాగర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలి
[ 10-05-2024]
ప్రతి వాహనాన్ని తనిఖీ చేయాలని, ఎన్నికల నిబంధనలను అతిక్రమించకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు అబ్జర్వర్ నవీన్ షైనీ.. (IPS) నిఘా బృందాలను హెచ్చరించారు. -
వ్యక్తి దారుణ హత్య
[ 10-05-2024]
మండలంలోని ఆంగోతుతండాలో ఓ వ్యక్తి గురువారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన ఆంగోతు జగ్రు(50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు -
నిర్లక్ష్యమా.. అవగాహన లోపమా..!
[ 10-05-2024]
ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకునే వారిలో 90శాతం పైగా ఉన్నత చదువులు చదివిన వారే ఉంటారు -
విమర్శలు చేసే.. విజయం కాంక్షించే
[ 10-05-2024]
భువనగిరి లోక్సభ భాజపా అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్కు మద్దతుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం రాయగిరిలో నిర్వహించిన బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
ప్రజల్లో శాశ్వతంగా గుర్తు ఉండేలా అభివృద్ధి: మంత్రి కోమటిరెడ్డి
[ 10-05-2024]
ప్రజలు గత 25 ఏళ్లుగా తనను గెలిపించి.. మంత్రి అయ్యే వరకు తీసుకొచ్చారని శాశ్వతంగా గుర్తు ఉండేలా తాను అభివృద్ధి చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. -
పారదర్శకంగా లోక్సభ ఎన్నికలు
[ 10-05-2024]
ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం.. -
మూత్ర పిండం.. పొంచి ఉన్న గండం
[ 10-05-2024]
మానవునికి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ ఒకటి. వాతావరణ పరిస్థితుల్లో భాగంగా కిడ్నీ గండం ఉమ్మడి జిల్లాలో రోజురోజుకు పెరుగుతుంది. -
తస్మాత్ జాగ్రత్త.. స్థానికేతరులు వెళ్లాల్సిందే!
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలకు ముందు జిల్లాలో 48గంటల నిబంధనలు పటిష్టంగా అమలు చేయనున్నారు. -
నిరంతరం నిఘా..!
[ 10-05-2024]
ఎన్నికల సంఘం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని పారదర్శక ఎన్నికల నిర్వహణే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. -
నాడు హవా.. నేడు నామమాత్రం
[ 10-05-2024]
ఉమ్మడి జిల్లాలో నాడు కమ్యూనిస్టులదే హవా. జాతీయస్థాయిలో రికార్డు స్థాయి మెజార్టీ సాధించింది వారే. ఎన్నిక ఏదైనా గెలుపు కమ్యూనిస్టులదే అనే స్థాయి. -
సరిహద్దులు దాటుతున్న తెలంగాణ మద్యం
[ 10-05-2024]
వారం రోజుల క్రితం కోదాడకు చెందిన ఓ వ్యక్తి ఏపీ రాష్ట్రానికి మద్యాన్ని తరలిస్తూ.. నందిగామ పోలీసులకు పట్టుబడ్డాడు. -
గట్టెక్కేలా.. ప్రత్యేక వ్యూహం
[ 10-05-2024]
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి -
నిర్బంధం చేస్తేనే.. వస్తారా..!
[ 10-05-2024]
ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు మరో రెండు రోజులు గడువు పెంచడం చూస్తే విద్యావంతులు కూడా ఓటు వేసేందుకు ఎంత నిర్లిప్తంగా ఉన్నారో అర్థమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
Prabhas: ప్రభాస్ ‘రాజాసాబ్’ మరింత ఆలస్యం.. కారణమిదే!
-
సీఎస్ జవహర్రెడ్డి వివరణపై స్పందించిన ఈసీ
-
కేజ్రీవాల్ విడుదల.. తిహాడ్ జైలు వద్ద ప్రజలకు అభివాదం
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్