logo

వైభవంగా సీతారాముల కల్యాణం

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని బోగోలులోని చెంచులక్ష్మి పురంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Published : 17 Apr 2024 15:54 IST

కావలి: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని బోగోలులోని చెంచులక్ష్మి పురంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పసుపులేటి సుధాకర్, సుగుణమ్మ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని