గిట్టుబాటు.. ఉత్తిమాటే
ఏటా పెరుగుతున్న పెట్టుబడి వ్యయం అన్నదాతను కుంగదీస్తోంది. ఎరువులు, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సర్కారు సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నా రైతుకు గిట్టుబాటు ఉత్తి మాటే అయింది. ఆరుగాలం పండించిన పంట
గుదిబండగా మారిన ఎరువులు, డీజిల్ ఖర్చులు
రెట్టింపైన పెట్టుబడి వ్యయం
సాగుపై అన్నదాత పెదవి విరుపు
న్యూస్టుడే, నందిపేట్ గ్రామీణం
ఏటా పెరుగుతున్న పెట్టుబడి వ్యయం అన్నదాతను కుంగదీస్తోంది. ఎరువులు, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సర్కారు సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నా రైతుకు గిట్టుబాటు ఉత్తి మాటే అయింది. ఆరుగాలం పండించిన పంట చేతికొస్తుందో లేదో తెలియదు. వస్తే మద్దతు ధర ఉండదు. పెట్టుబడి పోనూ ఎకరానికి రూ. పది వేలూ మిగలట్లేదు.
ఎరువు.. బరువు: ముడి సరకు ధర పెరిగినప్పుడల్లా కంపెనీలు తమ ఉత్పత్తులకు ధరలను ఖరారు చేస్తున్నాయి. రెండేళ్ల కిందట జిల్లాలో అత్యధికంగా వాడే 20:20:0:15 ధర రూ. 820 ఉంటే ఇప్పుడు రూ. 1380 పెట్టాల్సి వస్తోంది. ఏడాదికాలంలో మూడు సార్లు ధరలు పెరిగాయి.
ట్రాక్టర్ లేదంటే సాగదు: ఎడ్లు, కూలీల కొరతతో ట్రాక్టర్ వినియోగం తప్పనిసరైంది. జిల్లాలో 95 శాతం యాంత్రీకరణపైనే ఆధారపడుతున్నారు. ఒకప్పుడు ఎకరం సాగుకు రూ.5 వేల లోపు అయ్యే బడ్జెట్ ఇప్పుడు రూ.పది వేల వరకు చేరింది. ఏడాదికాలంలో లీటరు డీజిల్ రూ.35 మేర పెరిగింది. ఇది పెట్టుబడిని రెట్టింపు చేసింది.
వనరులున్నప్పటికీ : గతంలో కంటే పంటల సాగుకు అనుకూలమైన పరిస్థితి ఉంది. పుష్కలమైన నీటి వనరులు అందుబాటులోకి వచ్చాయి. వర్షాలు సమృద్ధిగా ఉండడంతో బోర్లు పోస్తున్నాయి. ఇందుకు అవసరమైన ఉచిత్ విద్యుత్ అందుతుంది. నల్గొండ, పాలమూరు కూలీల రాక తగ్గడంతో ఆ లోటును బిహార్, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చి నాట్లు, హమాలీ పనులకు సహకరిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పెరిగిన ధరలు సాగును కుదేలు చేస్తున్నాయి.
సర్కారు సాయం.. నిర్వహణలో మాయం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటసాయం కొంత ఆసరా అవుతుంది. పెరిగిన సాగు ఖర్చులకు రైతు తట్టుకోలేకపోతున్నాడు. ఈసారి వరి కొనుగోలు చేయలేమని ప్రభుత్వాలు చేతులెత్తేయడంతో ‘మద్దతు’ దక్కక నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుందనే ఆందోళన మొదలైంది. రాయితీలు ఎత్తేయడం, పంటల బీమా అమలు కాకపోవడంతో ప్రకృతి వైపరీత్యాల భయానికి చివరి వరకు భరోసా లేని పంటకు రూ. లక్షల్లో పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని అవేదన చెందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
[ 26-04-2024]
గ్రామీణ మండలం మల్లారం అటవీ ప్రాంతం దాటిన తర్వాత కొత్తపేట శివారులో గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
కుంభకోణాలు.. కుటుంబ పార్టీలను ఓడించండి
[ 26-04-2024]
కుంభకోణాలు చేసి దోచుకున్నవారిని.. కుటుంబ పాలన సాగిస్తున్న పార్టీలను ఓడించాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామీ ఓటర్లను కోరారు. -
మాధ్యమిక విద్య మిథ్య
[ 26-04-2024]
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో విద్యార్థుల ఉత్తీర్ణత గణనీయంగా తగ్గింది. ప్రభుత్వం బుధవారం ప్రకటించిన ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో చివరిస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. -
హామీలు నెరవేర్చాలి : పోచారం శ్రీనివాస్రెడ్డి
[ 26-04-2024]
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. -
పనులు జరగాలి.. వెతలు తీరాలి
[ 26-04-2024]
పలు పాఠశాలల్లోని తరగతి గదులు శిథిలావస్థకు చేరాయి. ఏళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. -
రోడ్షోలు.. సభలు
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోలాహలం మధ్య నామినేషన్లు సమర్పించారు. -
నాసిరకం మాంసం విక్రయాలు!
[ 26-04-2024]
బాన్సువాడ పట్టణంలోని మటన్ మార్కెట్కు ఓ వ్యక్తి గాయపడ్డ మేకను గురువారం తీసుకొచ్చారు. దానిని విక్రయించేందుకు ఓ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేశారు. -
సొంత గూటికి వడ్డేపల్లి సుభాష్రెడ్డి
[ 26-04-2024]
లోక్సభ సాధారణ ఎన్నికల సమయంలో జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
ముగిసిన నామినేషన్ల పర్వం
[ 26-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగిసింది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేయడంతో నామపత్రాల స్వీకరణ ప్రారంభమైంది. -
తల్లిదండ్రులూ.. పిల్లలపై ఓ కన్నేయండి
[ 26-04-2024]
పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నా.. ప్రమాదంలో మృతిచెందినా వారి తల్లిదండ్రులు జీవితాంతం మానసిక క్షోభ అనుభవిస్తారు. -
గురుకులాలు ఉత్తమం.. ఎయిడెడ్లు అథమం
[ 26-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం వెలువడిన ఇంటర్మీడియెట్ ఫలితాల్లో జిల్లా ఏటేటా తనస్థానాన్ని దిగజార్చుకుంటోంది. అందుకు అనేక కారణాలు దోహదం చేస్తున్నాయి. -
పసుపు బోర్డు పేరుతో పరిహాసం : బాజిరెడ్డి
[ 26-04-2024]
గత లోక్సభ ఎన్నికల్లో అబద్ధపు హామీతో గెలిచిన అర్వింద్ పసుపు బోర్డు పేరుతో రైతులతో పరిహాసమాడుతున్నాడని నిజామాబాద్ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. -
కాంగ్రెస్తోనే సంక్షేమం : జీవన్రెడ్డి
[ 26-04-2024]
: దేశంలో మొదటిసారిగా అన్నదాతలకు పంట రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని ఆ పార్టీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నారు. -
ఓటు పోటెత్తేలా!
[ 26-04-2024]
ఓటు హక్కుతోనే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. వజ్రాయుధాన్ని సమర్థంగా వినియోగిస్తేనే మంచి భవిష్యత్తు కోసం పనిచేసే నాయకులు ఎన్నికవుతారు. -
జేఈఈ మెయిన్స్లో ఇందూరు విద్యార్థుల సత్తా
[ 26-04-2024]
జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో జనవరిలో మొదటి దశ, ఏప్రిల్లో రెండోదశ ఆన్లైన్లో నిర్వహించిన జేఈఈ మెయిన్స్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ