logo

230 పాజిటివ్‌ కేసులు

జిల్లాలోని పలు పీహెచ్‌సీల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో బుధవారం 773 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 230 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు గుర్తించారు.

Published : 27 Jan 2022 05:05 IST

నిజామాబాద్‌ వైద్యవిభాగం : జిల్లాలోని పలు పీహెచ్‌సీల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో బుధవారం 773 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 230 మందికి పాజిటివ్‌ వచ్చినట్లు గుర్తించారు.

9,624 మందికి టీకాలు

నిజామాబాద్‌ వైద్యవిభాగం: జిల్లాలోని పలు ఆరోగ్య కేంద్రాల్లో బుధవారం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో 9,624 మందికి టీకాలు వేశారు.

ఆర్మూర్‌లో 23..

ఆర్మూర్‌ పట్టణం: ఆర్మూర్‌ ప్రభుత్వాసుపత్రిలో బుధవారం 72 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తే.. 23 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు సూపరింటెండెంట్‌ నాగరాజు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని