logo

వైకాపా నుంచి తెదేపా, జనసేనలోకి భారీగా చేరికలు

పలాస ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష పిలుపు నిచ్చారు. మండలంలోని పెద్దమురారిపురంలో స్థానిక సర్పంచి గొరకల వసంతస్వామి ఆధ్వర్యంలో మంగళవారం శిరీష, జనసేన ఇన్‌ఛార్జి వి.దుర్గారావు సమక్షంలో వైకాపాకు చెందిన మాజీ సర్పంచి కలిశెట్టి పార్వతి.

Published : 17 Apr 2024 04:43 IST

వజ్రపుకొత్తూరు, న్యూస్‌టుడే: పలాస ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష పిలుపు నిచ్చారు. మండలంలోని పెద్దమురారిపురంలో స్థానిక సర్పంచి గొరకల వసంతస్వామి ఆధ్వర్యంలో మంగళవారం శిరీష, జనసేన ఇన్‌ఛార్జి వి.దుర్గారావు సమక్షంలో వైకాపాకు చెందిన మాజీ సర్పంచి కలిశెట్టి పార్వతి, గోపాల్‌ దంపతులు, పంచాయతీ వార్డు సభ్యులతో పాటు 200 మంది తెదేపా, జనసేనలో చేరారు. అందరినీ సాదరంగా పార్టీలో ఆహ్వానించారు.

సంక్షేమ సారథి.. చంద్రబాబునాయుడు: ఇచ్ఛాపురం, కంచిలి, ఇచ్చాపురం గ్రామీణం, కవిటి,  న్యూస్‌టుడే: సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధి, వ్యక్తిగత ఆర్థికాభివృద్ధిని సాధించే దిశగా ప్రజలను ముందుకు నడిపించే సామర్థ్యం చంద్రబాబుకే ఉందని పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్నారు. చంద్రన్న సోమవారం పర్యటన నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. మంగళవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ‘సూపర్‌6’ ప్రయోజనాలను వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని