యువతి ఆత్మహత్య
ఉరి వేసుకొని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై సోమవారం కేసు నమోదు చేసినట్లు పెంటపాడు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. దేవళ్ల సత్యవతి, ఆమె కుమార్తె మేరీ ప్రసన్నకుమారి(29) పెంటపాడు మండలం అలంపురంలోని
మేరీ ప్రసన్నకుమారి (పాత చిత్రం)
పెంటపాడు, న్యూస్టుడే : ఉరి వేసుకొని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై సోమవారం కేసు నమోదు చేసినట్లు పెంటపాడు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. దేవళ్ల సత్యవతి, ఆమె కుమార్తె మేరీ ప్రసన్నకుమారి(29) పెంటపాడు మండలం అలంపురంలోని జాతీయ రహదారికి సమీపంలో నివాసం ఉంటున్నారు. మేరీ ప్రసన్నకుమారి ఈ నెల 22న రాత్రి తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలైనా తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు, స్థానికులు తలుపులు బద్దలుకొట్టి చూసేసరికి మేరి ప్రసన్నకుమారి పంకాకు వేలాడుతూ కనిపించింది. ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు, స్థానికులు భావించి ఆమెను కిందకు దించారు. కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం పెంటపాడు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో అనుమానాస్పద స్థితిలో మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రశేఖర్ చెప్పారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా అరాచకాలకు ముగింపు పలుకుదాం
[ 05-05-2024]
‘వైకాపా అసమర్థతతో చింతలపూడి ఎత్తిపోతల పథకం నిలిచిపోయింది. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తి చేసి నాగార్జున సాగర్ నీరు తీసుకొచ్చి మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తా. -
‘నిషా’దం వెనుక జగన్
[ 05-05-2024]
మద్యపానం నిషేధం విషయంలో జగన్ తీరు చూసి జనాలు ‘చెప్పేది శ్రీరంగనీతులు’.. అనే సామెత గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు మద్యాన్నే లేకుండా చేస్తానని నటనా చాతుర్యాన్ని ప్రదర్శించిన జగన్.. పీఠం ఎక్కాక మాట మార్చి.. -
50 ఏళ్లకే రూ.4 వేల పింఛను
[ 05-05-2024]
అభివృద్ధి- సంక్షేమం అంటే ఏంటో అమలు చేసి చూపిస్తామని తెదేపా, జనసేన, భాజపా కూటమి ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న పథకాలపై ఆయన ‘న్యూస్టుడే’తో మాట్లాడారు. -
రేపటి నుంచి తపాలా బ్యాలెట్ ఓటింగ్
[ 05-05-2024]
పశ్చిమగోదావరి జిల్లాలో ఈ నెల 6, 7 తేదీల్లో తపాలా బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి, అత్యవసర సేవల ఉద్యోగులకు ఈ అవకాశాన్ని కల్పించారు. -
ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులకు తీవ్ర నష్టం
[ 05-05-2024]
ప్రభుత్వ విధానాలతో ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని పలు ఉద్యోగ సంఘాల నాయకులు అన్నారు. నగరంలోని ఒక హోటల్లో శనివారం సాయంత్రం ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనర్ల సంఘాల ఐక్య వేదిక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. -
అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యం
[ 05-05-2024]
దేశంలో అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని భాజపా ఓబీసీ విభాగం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. -
నేడు ఏలూరుకు లోకేశ్.. యువతతో ముఖాముఖి
[ 05-05-2024]
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆదివారం ఏలూరు రానున్నారు. క్రాంతి కల్యాణ మండపం సమీపంలోని స్థలంలో ‘హలో లోకేశ్’ పేరిట ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారని తెదేపా వర్గాలు తెలిపాయి. -
అంతా గందరగోళం
[ 05-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని.. అర్హులందరూ నిర్భయంగా, ఇబ్బంది లేకుండా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అనువైన పరిస్థితులు కల్పించామని అధికారులు ఊదరగొడుతున్నారు. -
18 నుంచి శ్రీవారి వైశాఖ మాస తిరుకల్యాణోత్సవాలు
[ 05-05-2024]
ద్వారకాతిరుమల శ్రీవారి వైశాఖ మాస తిరుకల్యాణోత్సవాలు ఈ నెల 18 నుంచి 25 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. -
కుప్పకూలి ఉపాధి కూలీ మృతి
[ 05-05-2024]
ఉపాధి పనికి వెళ్లిన కూలీ గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందిన ఘటన వీరవాసరంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. వీరవాసరం గ్రామానికి చెందిన మామిడిశెట్టి వాసు (44) శనివారం ఉపాధి పనికి వెళ్లారు. -
కూటమి పథకాలతో అన్ని వర్గాలకు లబ్ధి
[ 05-05-2024]
ఉండి నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని తెదేపా అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఉండి మండలం చెరుకువాడ, అర్తమూరు గ్రామాల్లో తెదేపా మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, -
ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టి రూ.5 లక్షలు స్వాహా
[ 05-05-2024]
ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టి రూ.5 లక్షలు కాజేసిన తండ్రి, ఇద్దరు కుమారులపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. -
కూటమితోనే ప్రగతి పథం
[ 05-05-2024]
రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని తెదేపా, జనసేన, భాజపా నాయకులు పేర్కొన్నారు. తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు సతీమణి రమాదేవి,
తాజా వార్తలు (Latest News)
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి